Webdunia - Bharat's app for daily news and videos

Install App

పందుల కంటే ఓటర్లు హీనమా? హీరో మంచు ప్రశ్న

Webdunia
బుధవారం, 20 మార్చి 2019 (15:29 IST)
'కలెక్షన్ కింగ్' మంచు మోహన్ బాబు పుట్టినరోజు వేడుకలు మంగళవారం తిరుపతిలోని శ్రీవిద్యానికేతన్‌లో వైభవంగా జరిగాయి. ఈ సందర్భంగా మంచు మనోజ్ చేసిన ప్రసంగం పలువురిని ఆకట్టుకుంది. మొదటగా తన తండ్రి పుట్టినరోజు సందర్భంగా జూన్‌లో ప్రారంభం కాబోతున్న తన సినిమాని గురించి వెల్లడించిన ఆయన... తర్వాత ఓటు హక్కుకు గల ప్రాధాన్యతను గురించి వివరించడం ఆసక్తికరంగా సాగింది.
 
వివరాలలోకి వెళ్తే... తాను ఈ మధ్యనే కొన్ని మార్కెట్‌లలో కొన్ని జంతువుల ధరలు తెలుసుకున్నాననీ.. మంచి గేదె దాదాపుగా రూ.80 వేల ధర పలుకుతోందనీ... మేక రూ.8 వేల వరకూ ఉంటోందనీ... పంది ధర అయితే రూ.3 వేల నుంచి రూ.5 వేల వరకూ ఉంటోందన్నారు. 
 
కానీ, మన ఓటు ధర విలువ రూ.500 నుంచి మహా అయితే రూ.5000 పలుకుతోందనీ.. అంటే మనం పందుల కంటే హీనమా? అంటూ ప్రశ్నించాడు. డబ్బుకు అమ్ముడు పోయి ఓటు వేయవద్దని ఈ సందర్భంగా ఆయన సూచించాడు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కళ్యాణి ప్రియదర్శన్‌ ను కొత్తగా ఆవిష్కరించిన కోత లోకహ్ 1: చంద్ర ట్రైలర్

Sreeleela: జూనియర్ ఎన్టీఆర్‌ను చూసి ముచ్చటపడిన శ్రీలీల తల్లి స్వర్ణలత

Amani: ఒగ్గు కళాకారుల నేపథ్యం లో తెరకెక్కిన బ్రహ్మాండ చిత్రం

బార్బరిక్ షూటింగ్‌లో ప్రతీ రోజూ ఛాలెంజింగ్‌గా అనిపించేది : వశిష్ట ఎన్ సింహా

హర హర శంకర పాటలో సమాజంలో ఘోరాల్ని చూపించారు : తనికెళ్ళ భరణి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శొంఠి పాలు ఆరోగ్య ప్రయోజనాలు, మోతాదుకి మించి తాగితే?

ఉదయం పూట గుండె పోటు వచ్చే ప్రమాదం అధికం, కారణాలు ఏమిటి?

రుతుక్రమం రాకుండా వుండేదుకు హార్మోన్ పిల్ వేసుకున్న 18 ఏళ్ల యువతి మృతి, ఎందుకో తెలుసా?

లెమన్ గ్రాస్ టీ ఆరోగ్య ప్రయోజనాలు

అల్లం టీ తాగితే అధిక బరువు తగ్గవచ్చా?

తర్వాతి కథనం
Show comments