Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఒకే ఊరబ్బాయి అని బైకెక్కింది.. అంతే మార్గమధ్యంలో రేప్ చేశాడు..

Webdunia
గురువారం, 20 డిశెంబరు 2018 (15:21 IST)
ఒకే ఊరు అబ్బాయి. లిఫ్ట్ ఇస్తానన్నాడు. దీంతో నమ్మి బైకెక్కి కూర్చున్న యువతిపై మార్గ మధ్యలోనే అత్యాచారానికి పాల్పడ్డాడు. వివరాల్లోకి వెళితే.. కరీంనగర్ జిల్లా రామడుగు సమీపంలోని కొరటపల్లి ప్రాంతానికి చెందిన యువతి కరీంనగర్‌కు వెళ్లేందుకు వేచి చేస్తోంది. అదే గ్రామానికి చెందిన మేకల సురేష్ అనే వ్యక్తి ఆ సమయంలో బైక్ పై వచ్చాడు. తాను కూడా కరీంనగర్‌కే వెళ్తున్నానని.. లిఫ్ట్ ఇస్తానని అన్నాడు. 
 
రోజూ చూసే వ్యక్తేకదా అని ఆమె కూడా బైకెక్కింది. కానీ మార్గమధ్యంలో కొక్కెరకుంట ప్రాంతంలో బండి ఆపిన నరేష్.. ఆమెను బెదిరించి.. అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ ఘటనపై బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

సంబంధిత వార్తలు

సుచి లీక్స్ గోల.. ధనుష్, త్రిషనే కాదు.. మాజీ భర్తను కూడా వదిలిపెట్టలేదు..

పుష్ప2 నుంచి దాక్షాయణి గా అనసూయ తిరిగి రానుంది

థియేటర్ల మూత అనంతరం డైరెక్టర్స్ అసోసియేషన్ ఈవెంట్

సత్యభామ కోసం కీరవాణి పాడిన థర్డ్ సింగిల్ 'వెతుకు వెతుకు.. వచ్చేసింది

థియేటర్లు బంద్ లో మతలబు ఏమిటి ? - ఏపీలో మంత్రులంతా ఔట్ : నట్టికుమార్

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

మెదడు ఆరోగ్యంపై ప్రభావం చూపే శారీరక శ్రమ

పరగడపున వేప నీరు తాగితే కలిగే ప్రయోజనాలు ఇవే

పిల్లల మానసిక ఆరోగ్యానికి దెబ్బతీసే జంక్ ఫుడ్.. ఎలా?

తర్వాతి కథనం
Show comments