Webdunia - Bharat's app for daily news and videos

Install App

పెళ్లి చేసిన పురోహితుడితో లేచిపోయిన మహిళ... ఎక్కడ?

Webdunia
బుధవారం, 29 మే 2019 (19:40 IST)
తనకు మంచి వరుడుని చూసి అతనితో పెళ్లి చేసిన పురోహితుడుతో ఓ మహిళ లేచిపోయింది. పైగా, ఈ మహిళకు అప్పటికే వివాహమై ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. రెండో పెళ్లి చేసుకున్న తర్వాత కూడా ఆ మహిళ పురోహితుడుతో లేచిపోయింది. ఈ ఘటన మధ్యప్రదేశ్ రాష్ట్రంలో జరిగింది. 
 
ఈ వివరాలను పరిశీలిస్తే, మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఆజాద్ నగర్‌కు చెందిన వినోద్ మరాజ్ అనే పురోహితుడు నిర్వహించేందుకు ముందుగానే ఒప్పందం కుదుర్చుకున్నాడు. కానీ, ఆ పురోహితుడు ముహూర్తం సమయానికి కనిపించకుండా పోయాడు. దీనిపై ఆరా తీయగా అసలు విషయం వెల్లడైంది. ఈ పూజారి మే 7వ తేదీన ఓ వివాహం జరిపించాడు. ముహూర్త సమయంలో వధువుపై మనసుపడిన వినోద్.. తన మనసులోని మాటను వెల్లడించారు. అయితే, ముహూర్త సమయంలో కావడంతో పాటు కళ్యాణ మండపంలో బంధువులు వచ్చివుండటంతో తన పని పూర్తిచేయలేకపోయాడు. 
 
పెళ్లి అయిన మూడు రోజులకు వధువుతో మాట్లాడిన పురోహితుడు ఆమెను తీసుకుని ఊరివదిలి పారిపోయాడు. ఆ నూతన వధువు పురోహితుడుతో లేచిపోయే సమయంలో రూ.1.50 లక్షల విలువ చేసే బంగారు నగలతో పాటు.. రూ.30 వేల నగదు, ఇతర వస్తువులను వెంట తీసుకెళ్లింది. ఇక్కడ విచిత్రమేమిటంటే.. ఆ మహిళకు అప్పటికే వివాహం జరుగగా, ఇద్దరు పిల్లలు కూడా ఉన్నట్టు తేలిసింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'కన్నప్ప' చిత్రాన్ని వీక్షించిన రజనీకాంత్

అర్జున్, జగపతి బాబు, వేణు ఎంటర్‌టైనర్ హనుమాన్ జంక్షన్ రీ-రిలీజ్

Ravi Teja: రవితేజ, కిషోర్ తిరుమల సినిమా హైదరాబాద్‌లో రెగ్యులర్ షూటింగ్

Rajinikanth: కన్నప్ప సినిమాను చూసి ఆశీర్వదించిన రజనీకాంత్

Nag Ashwin : సుహాస్, శివాని నగరం కాంబినేషన్ లో సినిమాకు నాగ్ అశ్విన్ క్లాప్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తాటి కల్లు ఆరోగ్య ప్రయోజనాలు

Night shifts: నైట్ షిఫ్ట్ చేస్తున్న మహిళలకు ఆస్తమా వచ్చే ప్రమాదం ఎక్కువ

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

తర్వాతి కథనం
Show comments