Webdunia - Bharat's app for daily news and videos

Install App

నన్ను గెలిపించండి.. మీకు అందుబాటులో వుంటా.. మాధవీలత

Webdunia
గురువారం, 4 ఏప్రియల్ 2019 (10:34 IST)
గుంటూరు పశ్చిమ నియోజకవర్గం నుంచి బీజేపీ తరఫున పోటీ చేస్తున్న సినీ నటి మాధవీలత తనను గెలిపించాలని ఓటర్లను కోరారు. రానున్న ఎన్నికల్లో తనను గెలిపిస్తే ప్రజలకు అందుబాటులో వుంటానని.. చెప్పుకొచ్చారు. తనను గెలిపిస్తే ప్రజా సేవ చేసుకుంటానని, ఓడిపోతే, బీజేపీ నిర్ణయం ప్రకారం ప్రజా సమస్యల పరిష్కారానికి పోరాడతానని అన్నారు. 
 
గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో ఎన్నో సమస్యలున్నాయని, డ్రైనేజీ, మంచినీరు, పెన్షన్లు వంటి సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తానని వెల్లడించారు. ఎన్నికల ప్రచారం కోసం ఎక్కిడికి వెళ్లినా వాళ్లింటి అమ్మాయిగానే భావిస్తున్నారని.. తన గెలుపు ఖాయమని మాధవీలత ధీమా వ్యక్తం చేశారు.
 
సినీ నటులంతా వైసీపీలో చేరుతున్న నేపథ్యంలో.. జాతీయ పార్టీతో మేలెంతో వుంటుందనే బీజేపీలో చేరానని.. ప్రాంతీయ పార్టీని ఎంచుకుంటే ఓ ప్రాంతానికే పరిమితం అవుతామని మాధవీలత వ్యాఖ్యానించారు. ఏపీలోని ప్రాంతీయ పార్టీల్లో నైతిక విలువలు కనిపించట్లేదని మాధవీలత తెలిపారు. ఇకపోతే.. గుంటూరు బీజేపీ పశ్చిమ అభ్యర్థిగా మాధవీలత అభ్యర్థిత్వాన్ని బీజేపీ ఖరారు చేసిన సంగతి తెలిసిందే. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రోజూ ఉదయం నా మూత్రం నేనే తాగాను, అప్పుడే ఆ రోగం తగ్గింది: నటుడు పరేష్ రావల్ (video)

అక్టోబరు 31వ తేదీన పెళ్లి చేసుకుంటావా? ప్రియురాలికి సినీ దర్శకుడు ప్రపోజ్ (Video)

'ఎన్నో బాయ్‌ఫ్రెండ్' అంటూ కొందరు ప్రశ్నిస్తున్నారు : శృతిహాసన్

బెల్లంకొండ సాయి శ్రీనివాస్, అనుపమ పరమేశ్వరన్ ల కిష్కింధపురి ఫస్ట్ లుక్

Sridevi: ఆరోజునే 3డీలోనూ జగదేక వీరుడు అతిలోక సుందరి రీరిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డిజైన్ వాన్‌గార్డ్ 2025ను నిర్వహించిన వోక్సెన్ విశ్వవిద్యాలయం

'ది గ్రీన్ ఫ్లీ'ను ప్రారంభించిన ఇనార్బిట్ సైబరాబాద్

టమోటాలను తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

Annapurna yojana scheme: మహిళలకు వరం.. అన్నపూర్ణ యోజన పథకం.. షరతులు ఇవే

తాటి ముంజలు వేసవిలో ఎందుకు తినాలి

తర్వాతి కథనం
Show comments