Webdunia - Bharat's app for daily news and videos

Install App

మచిలీపట్నంలో వర్షాలు.. రహదారులన్నీ జలమయం

Webdunia
శనివారం, 20 జులై 2019 (12:12 IST)
కృష్ణాజిల్లా మచిలీపట్నంలో తెల్లవారు జామున నుండి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షంతో ప్రధాన రహదారులన్నీ జలమయం అయ్యాయి. మచిలీపట్నం ప్రధాన రహదారి మోకాళ్లు లోతు నీటిలో వుంది. 
 
మోకాళ్ల లోతు నీటిలోనే బందరు వాసులు ప్రయాణం సాగిస్తున్నారు. లోతట్టు ప్రాంతాల్లోని ఇళ్లలోకి వర్షపు చేరింది. నీటిని తోడేందుకు మచిలీపట్నం నగరపాలక సంస్థ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. 


గుంటూరు జిల్లాలో రాత్రి నుoచి వీడని వర్షాలు...
గుంటూరు, బాపట్ల, నరసరావుపేట, పిడుగురాళ్ల, జిల్లా వ్యాప్తంగా వర్షాలు కురిశాయి. అదేవిధంగా పలు రహదారిపైకి వర్షపు నీరు చేరాయి. ముఖ్యంగా గుంటూరు పలు ప్రాంతాల్లో డ్రైన్స్, సైడ్ కాల్వలు, చెరువులు లేకపోవడంతో నీరు రోడ్లన్నీ జలమయం అయ్యాయి. 
 
 
డ్రైన్స్ నైట్ కోసం తోమిన గుంటలు తొమి వదిలేయటంతో ఎక్కడ గుంటలు వున్నాయో తెలియని పరిస్థితి. అదేవిధంగా రహదారులపై గుంటలు అధికంగా వున్నాయి. దీనిపై చర్యలు తీసుకోవాలని నగర వాసులు కోరుతున్నారు.

సంబంధిత వార్తలు

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

తర్వాతి కథనం
Show comments