Webdunia - Bharat's app for daily news and videos

Install App

శ్రీవారి హుండీ ఆదాయం అదుర్స్.. రూ.వెయ్యి కోట్లు దాటిందిగా!

Webdunia
శనివారం, 3 డిశెంబరు 2022 (11:47 IST)
కలియుగ వైకుంఠం తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయంలో భక్తులు సమర్పించే కానుకలు రోజు రోజుకీ భారీగా పెరుగుతున్నాయి. తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం.. మార్చి 1వ తేదీ నుంచి వచ్చే ఏడాది  ఫిబ్రవరి 28వరకు వెయ్యి కోట్ల వరకు వస్తుందని టీటీడీ అంచనా వేసింది. 
 
అయితే ఈ అంచనాలు ప్రస్తుతం తలకిందులైనాయి. ఈ ఏడాది మార్చి నుంచి నవంబర్ వరకు వంద కోట్ల ఆదాయం సమకూరింది. గత 8 నెలల్లో రూ. 1.164 కోట్ల ఆదాయం రాగా, నవంబరులో ఏకంగా రూ.127.39 కోట్ల ఆదాయం వచ్చింది. 
 
ఫలితంగా టీటీడీ వార్షిక ఆదాయం అంచనాలను దాటుకుంది. వార్షిక ఏడాదిలో వెయ్యి కోట్లు ఆదాయం వస్తుందని టీటీడీ అంచనాలు తలకిందులు కావడంతో ఈ వార్షిక ఆదాయం 1600 కోట్ల రూపాయలకు పైగా హుండీ ఆదాయాన్ని అంచనా వేస్తున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం తెలిపింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

దక్షిణాదిలో గుడికట్టాలంటూ డిమాండ్ చేస్తున్న బాలీవుడ్ హీరోయిన్! (Video)

బాహుబలి 1 రికార్డ్.. స్పానిష్ భాషలో నెట్‌ఫ్లిక్స్ రిలీజ్

దీక్షిత్ శెట్టి బైలింగ్వల్ బ్యాంక్ ఆఫ్ భాగ్యలక్ష్మి ఫస్ట్ సింగిల్

A.R. Murugadoss: శివకార్తికేయన్, ఎ.ఆర్. మురుగదాస్ చిత్రం మదరాసి

Sharwanand: 1960లో జరిగిన కథతో శర్వానంద్ చిత్రం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెదడు పనితీరును పెంచే ఫుడ్

తల్లిదండ్రులు గుర్తించుకోవాలి... పిల్లల ముందు దుస్తులు మార్చుకోవద్దు..

రూ.49000 చెల్లిస్తే చాలు.. మహిళలు ఈజీగా నడిపే ఈవీ స్కూటర్ల వివరాలివే

వెర్టిగో గురించి ఈ సోషల్ మీడియా అధ్యయనం కీలక భావనలను వెల్లడిస్తుంది!

పచ్చి ఉల్లిపాయలు తింటే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments