Webdunia - Bharat's app for daily news and videos

Install App

శ్రీవారి హుండీ ఆదాయం అదుర్స్.. రూ.వెయ్యి కోట్లు దాటిందిగా!

Webdunia
శనివారం, 3 డిశెంబరు 2022 (11:47 IST)
కలియుగ వైకుంఠం తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయంలో భక్తులు సమర్పించే కానుకలు రోజు రోజుకీ భారీగా పెరుగుతున్నాయి. తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం.. మార్చి 1వ తేదీ నుంచి వచ్చే ఏడాది  ఫిబ్రవరి 28వరకు వెయ్యి కోట్ల వరకు వస్తుందని టీటీడీ అంచనా వేసింది. 
 
అయితే ఈ అంచనాలు ప్రస్తుతం తలకిందులైనాయి. ఈ ఏడాది మార్చి నుంచి నవంబర్ వరకు వంద కోట్ల ఆదాయం సమకూరింది. గత 8 నెలల్లో రూ. 1.164 కోట్ల ఆదాయం రాగా, నవంబరులో ఏకంగా రూ.127.39 కోట్ల ఆదాయం వచ్చింది. 
 
ఫలితంగా టీటీడీ వార్షిక ఆదాయం అంచనాలను దాటుకుంది. వార్షిక ఏడాదిలో వెయ్యి కోట్లు ఆదాయం వస్తుందని టీటీడీ అంచనాలు తలకిందులు కావడంతో ఈ వార్షిక ఆదాయం 1600 కోట్ల రూపాయలకు పైగా హుండీ ఆదాయాన్ని అంచనా వేస్తున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం తెలిపింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Varun Tej : మాల్దీవుల విహారయాత్ర లో వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి

NTR: వార్ 2 కోసం డబ్బింగ్ ప్రారంభించిన మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్

Mega157 : మెగాస్టార్ చిరంజీవి, నయనతార చిత్రం షెడ్యూల్ ఈరోజు ముస్సోరీలో ప్రారంభం

సింగర్‌ మంగ్లీపై డ్రగ్స్ కేసు? త్రిపుర రిసార్ట్‌లో అర్థరాత్రి దాకా డీజే హోరు!

Rashmika : కుబేర నుంచి రష్మిక మందన్న థర్డ్ సింగల్ పీ పీ డుమ్ డుమ్ సాంగ్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గ్లాసెడు బీట్ రసం తాగితే కలిగే ప్రయోజనాలు

రోబోటిక్ సర్జరీలలో సరికొత్త మైలురాయి సాధించిన మెడికవర్ హాస్పిటల్స్

ఓరి వీడి లవ్ ప్రపొజల్ ఐడియా తగలెయ్య (video)

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తర్వాతి కథనం
Show comments