Webdunia - Bharat's app for daily news and videos

Install App

వాజ్‌పేయి కంటే నరేంద్ర మోడీ గొప్పవాడా : సోనియా గాంధీ

Webdunia
గురువారం, 11 ఏప్రియల్ 2019 (15:32 IST)
కాంగ్రెస్ మాజీ అధినేత్రి, యూపీఏ ఛైర్ పర్సన్ సోనియా గాంధీ రాయ్ బరేలీ నియోజకవర్గంలో గురువారం నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా భారీ రోడ్ షో నిర్వహించారు. ఈ రోడ్ షోలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, ఆయన సోదరి ప్రియాంకా గాంధీలు కూడా పాల్గొన్నారు. కాగా, నామినేషన్‌కు ముందు సోనియా తన కుటుంబ సభ్యులతో కలిసి పూజా కార్యక్రమాలు నిర్వహించారు. 
 
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, ప్రధాని నరేంద్ర మోడీ ఓటమి ఎరుగని నేతగా తాము భావించడంలేదన్నారు. 2004 ఎన్నికల సందర్భంగా వాజ్‌పేయి గురించి కూడా ఇలాగే అనుకున్నారని, కానీ, తాము ఆ ఎన్నికల్లో ఘనవిజయం సాధించామని గుర్తుచేశారు. ఇప్పుడు మోడీ అంతకంటే గొప్పవాడేమీ కాదని, ఈ ఎన్నికల్లో తమదే విజయం అని ధీమా వ్యక్తం చేశారు. 
 
ఆ తర్వాత రాహుల్ స్పందిస్తూ, తమకు తిరుగులేదని, ప్రజల కంటే తామే గొప్పవాళ్లమని అహకరించిన వాళ్లు భారతదేశ చరిత్రలో కొందరు ఉన్నారని, నరేంద్ర మోడీ గత ఐదేళ్లలో ప్రజలకు చేసిందేమీ లేదని అన్నారు. ఆయన ఎంతటి అజేయుడో ఎన్నికల తర్వాత తేలిపోతుందని రాహుల్ అన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ముంబై ఎన్‌సిపిఎ ఆఫీసులో చుట్టమల్లె సందడి, వయ్యారం ఓణీ కట్టింది గోరింట పెట్టింది ఆ(Aaah)

వైకాపాకు పాటలు పాడటం వల్ల ఎన్నో అవకాశాలు కోల్పోయాను : సింగర్ మంగ్లీ

ఎన్టీఆర్‌ను వెండితెరకు పరిచయం చేసిన అరుదైన ఘనత ఆమె సొంతం : పవన్ కళ్యాణ్

తెలుగు చిత్రపరిశ్రమలో విషాదం... అలనాటి నటి కృష్ణవేణి ఇకలేరు

నేను సింగర్‌ని మాత్రమే.. రాజకీయాలొద్దు.. వైకాపాకు పాడినందుకు అవమానాలే.. మంగ్లీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సందీప్ మక్తాలా, బాబా రామ్‌దేవ్ సమన్వయంతో సమగ్ర ఆరోగ్య విప్లవం

GBS Virus: మహారాష్ట్రలో కొత్త వైరస్.. ఏపీలోనూ పదేళ్ల బాలుడి మృతి.. లక్షణాలివే.. అలెర్ట్

ఎసిడిటీని పెంచే 10 ఆహారాలు, ఏంటవి?

క్యాన్సర్ అవగాహన పెంచడానికి SVICCAR వాకథాన్, సైక్లోథాన్, స్క్రీనింగ్ క్యాంప్‌

తర్వాతి కథనం
Show comments