Webdunia - Bharat's app for daily news and videos

Install App

తిరుమలలో మళ్లీ కనిపించిన చిరుత.. షాకైన టీటీడీ

Webdunia
శుక్రవారం, 1 సెప్టెంబరు 2023 (19:05 IST)
తిరుమలలో ఇటీవల చిరుతపులుల సంచారం అధికమైన సంగతి తెలిసిందే. చిన్నారిపై చిరుత దాడి జరిగిన తర్వాత, తిరుమల తిరుపతి దేవస్థానం (టిటిడి) చిరుతపులుల కదలికలను పర్యవేక్షించడానికి ట్రాప్ కెమెరాలను ఉపయోగించింది. ఇది నాలుగు చిరుతలను పట్టుకోవడానికి సాయపడింది. 
 
అయితే, తాజాగా తిరుమల నరసింహస్వామి ఆలయం సమీపంలో చిరుత కనిపించింది. ఈ చిరుత కెమెరాలో కనిపించింది. ఇది చూసిన ఆలయ సెక్యూరిటీ అధికారులు ఒక్కసారిగా అవాక్కయ్యారు. చిరుతను పట్టుకునేందుకు ఆ ప్రాంతంలో అదనపు బోనులను ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నారు. 
 
తిరుపతి కొండ ఉన్న శేషాచలం అడవుల్లో 100కు పైగా చిరుతలు ఉన్నాయి. ఫుట్ పాత్ ప్రాంతంలో వీటిలో 10 చిరుతలు సంచరిస్తున్నట్లు ఇప్పటికే నిర్ధారణ అయింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ప్ర‌భాస్ తో ఓ బాలీవుడ్ భామ‌ చేయనంటే.. మరో భామ గ్రీన్ సిగ్నల్ ?

UV క్రియేషన్స్ బ్రాండ్ కు చెడ్డపేరు తెస్తే సహించం

కల్ట్ క్లాసిక్‌లో చిరంజీవి, మహేష్ బాబు కలిసి అవకాశం పోయిందా !

రామాయణ: ది ఇంట్రడక్షన్ గ్లింప్స్‌ ప్రసాద్ మల్టీప్లెక్స్‌లోని PCX స్క్రీన్‌పై ప్రదర్శన

సినిమా పైరసీపై కఠిన చర్యలు తీసుకోబోతున్నాం : ఎఫ్.డి.సి చైర్మన్ దిల్ రాజు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పచ్చి టమోటాలు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

జాయింట్ పెయిన్స్ తగ్గించుకునేందుకు 7 చిట్కాలు

మహిళలు బాదం పప్పులు ఎందుకు తినాలో తెలుసా?

ప్రపంచ చర్మ ఆరోగ్య దినోత్సవం: కాలిఫోర్నియా బాదంతో చర్మం చక్కదనం

Monsoon: వర్షాకాలంలో నిద్ర ముంచుకొస్తుందా? ఇవి పాటిస్తే మంచిది..

తర్వాతి కథనం
Show comments