Webdunia - Bharat's app for daily news and videos

Install App

తిరుమలలో చిరుత కలకలం.. భక్తుల్లో భయం భయం..

Webdunia
గురువారం, 13 జులై 2023 (12:11 IST)
తిరుమలలో చిరుత కలకలం రేపుతోంది. తిరుమల నడకదారిలో చిరుతలు సంచరించడం భక్తుల్లో భయాందోళనలనకు రేకెత్తెస్తోంది. గత నెలలో మూడేళ్ల ఏళ్ల బాలుడిని చిరుత పొట్టన పెట్టుకున్న సంగతి తెలిసిందే. ఈ ఘటన మరవక ముందే.. ఈ క్రమంలో నిన్న రాత్రి తిరుపతి కొండ దారిలో చిరుతపులి సంచరించింది. ఇది చూసిన భక్తులు ఆలయ అధికారులకు సమాచారం అందించారు. 
 
దేవస్థానం అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని పర్యవేక్షణ ప్రారంభించారు. చిరుత సంచరించిన ప్రాంతంలో వలలతో కంచె కూడా వేశారు. దీంతో ఈ ప్రాంతంలోని ఫుట్‌పాత్‌పైకి చిరుతపులి రాకుండా అడ్డుకోవచ్చని దేవస్థానం భద్రతా అధికారులు తెలిపారు. కొండ మార్గంలో మళ్లీ చిరుతలు రావడంతో భక్తులు భయాందోళనకు గురవుతున్నారు.
 
తిరుమల కొండదారిలో చిరుతలు సంచరించడంతో రాత్రిపూట కొండ మార్గంలో పెద్ద సంఖ్యలో భక్తులను గుంపులు గుంపులుగా పంపుతున్నారు. అలాగే జంతువులు సంచరించే ప్రాంతాల్లో భద్రత కోసం సాయుధ పోలీసులను నియమించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తెలుగుదనం ఉట్టిపడేలా పంచె కట్టులో బాలయ్య - పద్మభూషణ్ అవార్డు స్వీకరణ

నూతన టాలెంట్ తో మ్యూజిక‌ల్ డ్రామాగా నిల‌వే టీజ‌ర్ విడుద‌ల‌

సింగిల్ కథ కార్తీక్ చెప్తున్న రెండు గంటలు నవ్వుతూనే ఉన్నా: అల్లు అరవింద్

విజయ్ సేతుపతి, పూరి జగన్నాథ్ చిత్రంలో వీరసింహారెడ్డి ఫేమ్ విజయ్ కుమార్

సమంతకు గుడికట్టించిన వీరాభిమాని (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మణిపాల్‌ హాస్పిటల్‌ విజయవాడలో ఎక్మో సేవలు, క్లిష్టమైన సంరక్షణలో కొత్త ఆశాకిరణం

మామిడి పండ్లు తింటే 8 ప్రయోజనాలు, ఏంటవి?

డిజైన్ వాన్‌గార్డ్ 2025ను నిర్వహించిన వోక్సెన్ విశ్వవిద్యాలయం

'ది గ్రీన్ ఫ్లీ'ను ప్రారంభించిన ఇనార్బిట్ సైబరాబాద్

టమోటాలను తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments