ఆర్యవైశ్యులకు ‘కుటుంబ సురక్ష’ ఆసరా: దేవా‌దాయ శాఖ మంత్రి వెలంప‌ల్లి శ్రీ‌నివాస‌రావు

Webdunia
మంగళవారం, 2 ఫిబ్రవరి 2021 (10:39 IST)
ఆర్యవైశ్య కుటుంబాలకు వాసవీ కుటుంబ సురక్ష పథకం ఎంతో ఆసరాగా ఉందని దేవ‌దాయ శాఖ మంత్రి వెలంప‌ల్లి శ్రీనివాస‌రావు తెలిపారు.

విజ‌య‌వాడ‌‌ బ్ర‌హ్మ‌ణ‌వీధిలోని  మంత్రి కార్యాల‌యంలో జ‌రిగిన ‘కుటుంబ సురక్ష’   కార్యక్రమంలో మంత్రి వెలంప‌ల్లి శ్రీనివాస‌రావు ‌పాల్గొన్ని 17 మందికి  రూ.25 లక్షలు చెక్కులు పంపిణీ చేశారు.

కార్య‌క్ర‌మంలో ఛాంబ‌ర్ అప్ కామ‌ర్స్ అధ్య‌క్షలు కొన‌క‌ళ్ల విధ్యాధ‌రరావు, ఫాస్ట్ ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ వంకదారు వాసుదేవ‌రావ్‌, ఐఈసీ ఆఫీసర్‌ చీదెళ్ళ బసవేశ్వరరావు, వి212ఎ జిల్లా గవర్నర్ బొడ్డు శ్రీనివాసరావు, జిల్లా క్యాబినెట్ సెక్రటరీ కె.ఎల్‌.వి.స‌తీష్‌కుమార్‌, ఇన్‌ఛార్జ్ పొట్టి శివకుమార్, జిల్లా వాసవీ ప్ర‌తినిధులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Balakrishna: అఖండ 2 కోసం ముంబై చేరిన బాలకృష్ణ, బోయపాటిశ్రీను

ఏఐ విప్లవం ముందు విద్య చచ్చిపోయింది : రాంగోపాల్ వర్మ

గ్రాండ్ గ్లోబ్ ట్రాటర్‌కు ఆ వయసు వారికి ఎంట్రీ లేదు : రాజమౌళి

కొండా సురేఖ క్షమాపణలు - కేసు విత్‌డ్రా చేసుకున్న హీరో నాగార్జున

'ది కేరళ స్టోరీ' తర్వాత చంపేందుకు ప్లాన్ చేశారు : ఆదా శర్మ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

sesame seeds నువ్వులు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

250 మిల్లీ లీటర్ల మంచినీటిలో మెంతి గింజలు నానబెట్టి తాగితే షుగర్ కంట్రోల్

ఇమామి లిమిటెడ్ వ్యూహాత్మక కేశ్ కింగ్ రీ బ్రాండింగ్

నీరసంగా వుంటుందా? ఇవి తింటే శక్తి వస్తుంది

క్యాలీఫ్లవర్‌ 8 ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments