Webdunia - Bharat's app for daily news and videos

Install App

వైసీపీ కర్నూలు ఎంపీ డాక్టర్ సంజీవ్ కుమార్ రాజీనామా

సెల్వి
బుధవారం, 10 జనవరి 2024 (23:18 IST)
ఆంధ్రప్రదేశ్ అధికార పార్టీ వైసీపీ మరో నేతను కోల్పోయింది. కర్నూలు ఎంపీ డాక్టర్ సంజీవ్ కుమార్ వైసీపీకి రాజీనామా చేశారు. అంతేకాదు తన ఎంపీ పదవికి కూడా సంజీవ్ కుమార్ రాజీనామా చేశారు. తాజాగా వైసీపీ అధిష్టానం ఆయనను కర్నూలు పార్లమెంట్ స్థానానికి ఇన్‌చార్జి పదవి నుంచి తప్పించింది. 
 
ఈ కారణంగానే మనస్తాపం చెంది రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. డాక్టర్ సంజీవ్ కుమార్ మీడియా సమావేశం ఏర్పాటు చేసి తన అనుచరులు, మద్దతుదారులు, బంధువులతో చర్చించి రాజీనామా నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. 
 
బుధవారం వైసీపీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశానని, ఏ పార్టీలో చేరాలనేది ఇంకా నిర్ణయించుకోలేదని స్పష్టం చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వరద బాధితుల పట్ల మెగా డాటర్ నిహారిక కొణిదెల రూ. 5 లక్షలు ప్రకటన

భారతీయుడు 2 ఫ్లాప్ కావడం ఎంతో సంతోషంగా వుంది: రేణూ దేశాయ్

‘జెండా పై కపిరాజు’ దర్శకుడే మొదట ‘నేచురల్ స్టార్ నాని’ అనే ట్యాగ్ పెట్టారు: ఐఎండీబీ ఐకాన్స్ ఓన్లీ సెగ్మెంట్లో నాని

సినిమాల విడుదలను శాసిస్తున్న ఓటీటీ సంస్థలు : అమీర్ ఖాన్

న్యూయార్క్ టైమ్ స్క్వేర్ వద్ద ధూం ధాం డ్యాన్సులతో ఎన్ఆర్ఐలు సందడి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

స్వచ్ఛంద రక్తదాన శిబిరాల నిర్వాహకులను సత్కరించిన తలసేమియా మరియు సికిల్ సెల్ సొసైటీ

కలబంద రసం ఉదయం పూట సేవిస్తే ఏమవుతుంది?

శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ కరిగిపోయేందుకు చిట్కాలు

విడిగా విక్రయించే టీలో కల్తీ యొక్క సూచికలు

కిడ్నీలు ఆరోగ్యంగా వుండాలంటే పాటించాల్సిన సూత్రాలు

తర్వాతి కథనం
Show comments