Webdunia - Bharat's app for daily news and videos

Install App

కర్నూలు జిల్లాలో పట్టపగలే రెచ్చిపోయిన వేటగాళ్లు

Webdunia
సోమవారం, 7 మార్చి 2022 (14:28 IST)
ఏపీలోని కర్నూలు జిల్లాలోని ఆందోనీ మండలం నారాయణపురం గ్రామం పొలాల్లో వేటగాళ్లు పట్టపగలే రెచ్చిపోయారు. ఈ గ్రామ పొలాల్లో తిరిగే జింకల మందపై తుపాకులతో విరుచుకపడ్డారు. దీంతో వేటగాళ్ల తుపాకీ తూటాలకు ఏకంగా 12 జింకలు మృత్యువాతపడ్డాయి. వేటగాళ్లు దుండగులు జీప్‌లో వచ్చి తమ వెంట తెచ్చుకున్న తుపాకులతో జింకల మందపై కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో తుపాకీ తూటాలు తగిన జింకలు నేలకొరిగాయి. 
 
ఆ తర్వాత తమ వెంట తెచ్చుకున్న కత్తులతై జింకల తలలను వేరు చేసి మిగిలిన మొండెంతో పారిపోయారు. ఈ ఘటన ఈ నెల 6వ తేదీ ఆదివారం జరిగింది. ఈ వేటగాళ్ళ దుశ్యర్యలను చూసిన గ్రామస్తులు పోలీసులకు, అటవీ శాఖ అధికారులకు సమాచారం చేరవేయడంతో వారు హుటాహుటిన అక్కడకు వచ్చి మొండెం నుంచి వేరు చేసిన జింకల తలలను స్వాధీనం చేసుకున్నారు. పట్టపగలే వేటగాళ్లు ఇంతటి దారుణానికి ఒడిగట్టడంతో స్థానికులు భయాందోళనలో ఉన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

క్యాస్టింగ్ కౌచ్ ఆరోపణలు చూసి నవ్వుకున్నారు : విజయ్ సేతుపతి

బోల్డ్‌గా నటిస్తే అలాంటోళ్లమా? అనసూయ ప్రశ్న

తెలుగు, హిందీ భాషల్లో రాబోతోన్న సట్టముమ్ నీతియుమ్

ఏలుమలై నుంచి సిధ్ శ్రీరామ్ ఆలపించిన రా చిలకా మెలోడీ సాంగ్

Prabhas: ప్రభాస్ కొత్త లుక్ తో పూరి జగన్నాథ్, ఛార్మికి పలుకరింపు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తీపి మొక్కజొన్న తింటే?

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

తర్వాతి కథనం
Show comments