Webdunia - Bharat's app for daily news and videos

Install App

అమ్మతో సహజీవనం.. కూతురిపై అత్యాచారం...

Webdunia
బుధవారం, 1 జనవరి 2020 (10:48 IST)
ఆడబిడ్డలపై అమానుషంగా వ్యవహరిస్తున్నారు. తాజాగా.. ఓ నీచుడు మహిళతో సహజీవనం చేస్తూనే, ఆమె కూతురిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ అమానవీయ ఘటన ఏపీలోని కృష్ణా జిల్లాలో చోటుచేసుకుంది. 
 
వివరాల్లోకి వెళితే.. కంకిపాడు మండలం వణుకూరుకి చెందిన శివ గన్నవరం మండలం కేసరపల్లిలో ఉంటున్న మహిళతో సంబంధం పెట్టుకున్నాడు. గత కొంతకాలంగా ఆమెతో సహజీవనం చేస్తున్నాడు. 
 
అయితే.. ఆమెకు ఓ కూతురు(16) కూడా ఉంది. ఆమె కూతురిపై కన్నేసిన శివ ఎలాగైనా ఆమెను అనుభవించాలని అదను కోసం వేచి చూశాడు.
 
ఈ క్రమంలో ఈ నెల 16న బాలికకు కూల్‌డ్రింక్‌లో మత్తుమందు కలిపి ఇచ్చి, ఆమె మూర్ఛపోయాక అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు జరుపుతారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sekhar Kammula: సరస్వతి దేవి తల ఎత్తుకొని చూసే సినిమా కుబేర : శేఖర్ కమ్ముల

రవితేజ, రిచా గంగోపాధ్యాయ్ బ్లాక్ బస్టర్ మిరపకాయ్ రీ రిలీజ్

ఫ్యామిలీ ఫెయిల్యూర్ స్టోరీ నేపథ్యంగా స:కుటుంబానాం చిత్రం

థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతున్న స్కై మూవీ

గడపగడపకు ఆర్కే నాయుడు నుంచి విక్రాంత్ ఐపీఎస్ గా మారా : ఆర్‌కె సాగర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శరీరానికి శక్తినిచ్చే బాదం, రాగి మాల్ట్‌ ఇలా చేయాలి

ఈ పండ్లు తింటే శరీరానికి కావలసినంత ప్రోటీన్

మిట్రల్ రెగర్జిటేషన్ చికిత్స: దేశంలో ట్రాన్స్‌కాథెటర్-ఎడ్జ్-టు-ఎడ్జ్ రిపేర్ సిస్టం మైక్లిప్‌ను ప్రారంభించిన మెరిల్

మలాసనం వేసి గోరువెచ్చని మంచినీళ్లు తాగితే?

బిస్కెట్లు తింటే ఆకలి తీరుతుందేమో కానీ...

తర్వాతి కథనం
Show comments