Webdunia - Bharat's app for daily news and videos

Install App

బియ్యం కోసం పొరుగింటికి వెళ్ళిన బాలిక.. విరుచుకుపడిన కామాంధుడు..

Webdunia
శనివారం, 5 జనవరి 2019 (12:32 IST)
ఏడేళ్ల చిన్నారిపై కామాంధుడు విరుచుకుపడ్డాడు. బియ్యం కోసం వచ్చిన పొరుగింటి బాలికను ఇంట్లోకి పిలిపించుకున్న ఆ కామాంధుడు అత్యాచారానికి పాల్పడిన ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని దమ్మపేట మండలంలో జరిగింది. వివరాల్లోకి వెళితే.. దమ్మపేట మండలానికి చెందిన ఏడేళ్ల బాలికను ఆమె తల్లి బియ్యం కోసం పొరుగు ఇంటికి పంపింది. 
 
ఆ చిన్నారి వెళ్లిన సమయానికి సదరు పొరుగింటి మహిళ ఇంట్లో లేదు. బాలిక రావడాన్ని అదనుగా తీసుకున్న ఆమె భర్త బియ్యం ఇస్తానంటూ బాలికను ఇంట్లోకి పిలిపించుకుని అత్యాచారానికి పాల్పడ్డాడు. ఎంత సేపటికి కుమార్తె ఇంటికి రాకపోవడంతో బాలిక తల్లి.. పొరుగింటికి వెళ్లి చూడటంతో ఈ బాగోతం బయటపడింది. బాధితురాలి తల్లి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బాణామతి బ్యాక్ డ్రాప్ లో రూపొందుతున్న చిత్రం చేతబడి

Samantha: సమంత, రాజ్ కలిసి డిన్నర్ చేశారా? కారులో జతగా కనిపించారుగా! (video)

వార్ 2 లో హృతిక్ రోషన్, కియారా అద్వానీ లిప్ కిస్ ల రొమాంటిక్ సాంగ్

Kingdom Review: కింగ్ డమ్ తో విజయ్ దేవరకొండ కు సక్సెసా ! కాదా ! - కింగ్ డమ్ రివ్యూ

హిట్ అండ్ రన్ కేసులో సినీ నటి గౌతమి కశ్యప్ అరెస్టు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నార్త్ కరోలినాలో నాట్స్ బాలల సంబరాలు, ఉత్సాహంగా పాల్గొన్న తెలుగు విద్యార్ధులు

తీపి మొక్కజొన్న తింటే?

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments