రాహుల్‌ను చార్జింగ్ వైర్‌తో చంపేశారు...

Webdunia
శుక్రవారం, 27 ఆగస్టు 2021 (21:52 IST)
ఇటీవల యువ వ్యాపారవేత్త కరణం రాహుల్‌ తన కారులోనే అనుమానాస్పదంగా మరణించాడు. ఈ కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకున్న విజయవాడ పోలీసులు కేసులోని మిస్టరీని చేధించారు. ఇందులో ఇద్దరు ప్రధాన నిందితులు కాగా, మొత్తం 13 మంది నిందితులుగా ఉన్నారు. వీరిలో ఇద్దరు ప్రధాన నిందితులైన కోకంటి సత్యం, విజయ్ కుమార్‌లు రాహుల్‌‌ను మొబైల్ చార్జర్ వైరుతో చంపేశారు. ఈ విషయాన్ని విజయవాడ పోలీస్ కమిషనర్ బి.శ్రీనివాసులు వెల్లడించారు. 
 
ఈ కేసు విషయమై ఆయన శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ, కారులో కూర్చొన్న రాహుల్‌ మెడకు మొబైల్ వైర్ చుట్టి.. అతను చనిపోయేంత వరకు కోగంటి సత్యం, కొరడా విజయకుమార్‌లు లాగిపట్టి చంపేశారని వివరించారు. 
 
ప్రధానంగా ఈ కేసులో నలుగురు వ్యక్తుల హస్తముందన్నారు. ఎన్నికల్లో డబ్బు పోగొట్టుకున్న కొరాడా విజయకుమార్.. కంపెనీలో తన వాటాను అమ్మాలంటూ రాహుల్‌పై విజయకుమార్ ఒత్తిడి చేశాడు. అయితే, ఆయన వాటాను ఇష్టపడని రాహుల్‌పై విజయ్ కుమార్ పలుమార్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ, ఈ నేరానికి పాల్పడినట్టు అంగీకరించాడు. 
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మహిళల శరీరాకృతి ఎపుడూ ఒకేలా ఉండదు : మిల్కీ బ్యూటీ

కోలీవుడ్ హీరో అజిత్ ఇంటికి బాంబు బెదిరింపు

అలాంటి పాత్రలు వస్తే మొహమాటం లేకుండా నో చెప్పేస్తా : మీనాక్షి చౌదరి

హాలీవుడ్ లో మూవీస్ హీరో హీరోయిన్ విలన్ ఇలా విభజన ఉండదు : అను ఇమ్మాన్యుయేల్

నిషేధిత బెట్టింగ్ యాప్‌లకు ప్రచారం : సిట్ ముందుకు విజయ్ దేవరకొండ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రోజుకి ఒక్క జామకాయ తింటే చాలు...

బ్లెండర్స్ ప్రైడ్ ఫ్యాషన్ టూర్ సిద్ధం చేసింది ఫ్యాషన్ ముందడుగు

శరీరంలో కొలెస్ట్రాల్ పేరుకుపోతే ఎలాంటి లక్షణాలు కనబడతాయి?

రక్తలేమితో బాధపడేవారికి ఖర్జూరాలతో కౌంట్ పెరుగుతుంది

ప్రపంచ మధుమేహ దినోత్సవం: రక్తంలో చక్కెర స్థాయిలను నిర్వహించడానికి కాలిఫోర్నియా బాదంపప్పులు

తర్వాతి కథనం
Show comments