Webdunia - Bharat's app for daily news and videos

Install App

రాహుల్‌ను చార్జింగ్ వైర్‌తో చంపేశారు...

Webdunia
శుక్రవారం, 27 ఆగస్టు 2021 (21:52 IST)
ఇటీవల యువ వ్యాపారవేత్త కరణం రాహుల్‌ తన కారులోనే అనుమానాస్పదంగా మరణించాడు. ఈ కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకున్న విజయవాడ పోలీసులు కేసులోని మిస్టరీని చేధించారు. ఇందులో ఇద్దరు ప్రధాన నిందితులు కాగా, మొత్తం 13 మంది నిందితులుగా ఉన్నారు. వీరిలో ఇద్దరు ప్రధాన నిందితులైన కోకంటి సత్యం, విజయ్ కుమార్‌లు రాహుల్‌‌ను మొబైల్ చార్జర్ వైరుతో చంపేశారు. ఈ విషయాన్ని విజయవాడ పోలీస్ కమిషనర్ బి.శ్రీనివాసులు వెల్లడించారు. 
 
ఈ కేసు విషయమై ఆయన శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ, కారులో కూర్చొన్న రాహుల్‌ మెడకు మొబైల్ వైర్ చుట్టి.. అతను చనిపోయేంత వరకు కోగంటి సత్యం, కొరడా విజయకుమార్‌లు లాగిపట్టి చంపేశారని వివరించారు. 
 
ప్రధానంగా ఈ కేసులో నలుగురు వ్యక్తుల హస్తముందన్నారు. ఎన్నికల్లో డబ్బు పోగొట్టుకున్న కొరాడా విజయకుమార్.. కంపెనీలో తన వాటాను అమ్మాలంటూ రాహుల్‌పై విజయకుమార్ ఒత్తిడి చేశాడు. అయితే, ఆయన వాటాను ఇష్టపడని రాహుల్‌పై విజయ్ కుమార్ పలుమార్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ, ఈ నేరానికి పాల్పడినట్టు అంగీకరించాడు. 
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మన్యం ధీరుడు.. సీతారామరాజు చిత్రం ఎలా వుందంటే.. రివ్యూ

చిరంజీవికి అక్కినేని నాగేశ్వరరావు శతజయంతి అవార్డ్ ప్రకటించిన నాగార్జున

జయం రవి కాపురంలో చిచ్చుపెట్టిన బెంగుళూరు సింగర్?

ఫియర్ ద్వారా ఆ లిస్టులో ఇండియా పేరు చూసినప్పుడు గర్వంగా అనిపించింది: దర్శకురాలు హరిత

ప్లీజ్ ... నో పాలిటిక్స్ : రజనీకాంత్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డ్రాగన్ ఫ్రూట్ తింటే ప్రయోజనాలు ఏమిటి?

బ్రెయిన్ ట్యూమర్‌తో బాధపడుతున్న 7 ఏళ్ల బాలుడికి అమెరికన్ ఆంకాలజీ విజయవంతంగా చికిత్స

పీసీఓఎస్ అవగాహన మాసం: సహజసిద్ధంగా పీసీఓఎస్ నిర్వహణకు చిట్కాలు

యూఎస్ పోలో ఆసన్‌తో కలిసి శ్రీ సవాయి పద్మనాభ్ సింగ్ కలెక్షన్

మణిపాల్ హాస్పిటల్‌కు ఎన్ఏబీహెచ్ డిజిటల్ హెల్త్ అక్రిడిటేషన్-గోల్డ్ లెవెల్

తర్వాతి కథనం
Show comments