Webdunia - Bharat's app for daily news and videos

Install App

పిల్లనిచ్చిన మామే.. బాబును అలా అన్నారు.. కొడాలి నాని ఫైర్

Webdunia
శుక్రవారం, 11 జనవరి 2019 (13:01 IST)
దివంగత సీఎం రాజశేఖర్ రెడ్డిపై కూడా ముఠా నాయకుడనీ హత్యలు చేయిస్తాడని.. తన సొంత మీడియాతో ఏపీ సీఎం చంద్రబాబు తప్పుడు ప్రచారం చేయించారని మండిపడ్డారు. కానీ  అధికారంలోకి వచ్చిన వైఎస్ నిరుపేదలకు 48 లక్షల ఇళ్లు నిర్మించి, పేద పిల్లలకు ఫీజు రియంబర్స్ మెంట్ చేశారని గుర్తుచేశారు.
 
వైఎస్ రాజశేఖరరెడ్డి వారసుడిగా జగన్ వస్తే ఆయన్ను అధికారం నుంచి తప్పించలేమన్న భయంతో చంద్రబాబు, ఆయన భజన పత్రికలతో తప్పుడు ఆరోపణలు చేయించారని కొడాలి నాని తెలిపారు. అలాగే పిల్లనిచ్చిన మామగారు నందమూరి ఎన్టీఆర్ స్వయంగా తన నోటితో చంద్రబాబును మించిన అవినీతి చక్రవర్తి ఎవ్వరూ లేరని చెప్పారని నాని ఈ సందర్భంగా గుర్తు చేశారు. 
 
చంద్రబాబు గురించి పిల్లనిచ్చిన మామే చెప్పారని.. చంద్రబాబు వెన్నుపోటు దారుడని.. చంద్రబాబు లాంటి నీచాతి నీచమైన వ్యక్తి ఎవ్వరూ లేరని ఎన్టీఆర్ చెప్పిన విషయాన్ని వెల్లడించారు. ఏపీ సీఎంతో పాటు టీడీపీ నేతలు ఉచిత ఇసుక ద్వారా రూ.25,000 కోట్లు, నీరు-మట్టి కింద మరో రూ.45,000 కోట్ల నిధులు, రాజధానిలో లక్షల కోట్ల భూములను స్వాహా చేశారని నాని ఆరోపించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్ కోసం కూడా కథలు సిద్ధం చేశాం : డైరెక్టర్ విజయ్ కనకమేడల

నార్నే నితిన్, వేగేశ్న సతీష్ కాంబినేషన్లో శ్రీ శ్రీ శ్రీ రాజావారు

ఫ్యామిలీ విందులో పవన్ కళ్యాణ్ పాట పాడిన విజయ్ దేవరకొండ

హ్రుతిక్ రోషన్ ఎంత పనిచేశాడు - నీల్ సినిమా అప్ డేట్ బ్రేక్ పడింది

Nayanthara: మెగాస్టార్ చిరంజీవి, అనిల్ రావిపూడి చిత్రంలో నయనతార ఫిక్స్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తాటి బెల్లం ఆరోగ్య ప్రయోజనాలు

బరువు తగ్గడం కోసం 5 ఆరోగ్యకరమైన స్నాక్స్, ఏంటవి?

భారత్ లోకి రే-బాన్ మెటా గ్లాసెస్ మెటా ఏఐ ఇంటిగ్రేటెడ్, స్టైల్స్

పైల్స్ తగ్గేందుకు సింపుల్ టిప్స్

పసుపు, మిరియాల పొడిని కలిపిన గోల్డెన్ మిల్క్ తాగితే?

తర్వాతి కథనం
Show comments