Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీ సీఎంతో సమావేశం.. వల్లభనేని వంశీ, కొడాలి నాని గైర్హాజరు..

Webdunia
గురువారం, 29 సెప్టెంబరు 2022 (10:03 IST)
గన్నవరం నియోజకవర్గంలో పార్టీ అభివృద్ధి, గడపగడపకు కార్యక్రమంపై ఏపీ సీఎం జగన్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాలకు సంబంధించిన కో-ఆర్డినేటర్లు హాజరయ్యారు. అయితే గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మోహన్, గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని హాజరు కాలేదు. 
 
ఈ సమావేశానికి నియోజక వర్గంలోని ఎమ్మెల్యేలు స్వయంగా హాజరు కావాలని సూచించారు. అయితే నాని ద్వయం హాజరు కాకపోవడంపై సర్వత్ర చర్చకు దారితీసింది. 
 
ఇకపోతే.. విజయవాడ నగరంలోని మూడు నియోజక వర్గాల్లో గడపగడపకు ప్రభుత్వం కార్యక్రమాన్ని బాగా చేస్తున్నట్లు మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, ఎమ్మెల్యే మల్లాది విష్ణు, దేవినేని అవినాష్‌లను అభినందించారు. అలాగే మరింత విస్తృతంగా పర్యటించి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సీఎం జగన్ అన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Pawan Kalyan: హరిహరవీరమల్లు కథ రివీల్ చేస్తూ రిలీజ్ డేట్ ప్రకటన

బకాసుర రెస్టారెంట్‌ నుంచి సాంగ్‌ను ఆవిష్కరించిన హరీశ్‌ శంకర్‌

తెలుగు సాహిత్యం, వాడుక భాష‌మీదా పట్టుున్న హాస్య‌బ్రహ్మ’ జంధ్యాల

తన పేరుతో ఉన్న పులిని కలిసిన రామ్ చరణ్, ఉపాసన కొణిదెల కుమార్తె క్లీంకార

Surya: సూర్య, ఆర్జే బాలాజీ సినిమా టైటిల్ కరుప్పు లుక్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ పండ్లు తింటే శరీరానికి కావలసినంత ప్రోటీన్

మిట్రల్ రెగర్జిటేషన్ చికిత్స: దేశంలో ట్రాన్స్‌కాథెటర్-ఎడ్జ్-టు-ఎడ్జ్ రిపేర్ సిస్టం మైక్లిప్‌ను ప్రారంభించిన మెరిల్

మలాసనం వేసి గోరువెచ్చని మంచినీళ్లు తాగితే?

బిస్కెట్లు తింటే ఆకలి తీరుతుందేమో కానీ...

ప్రోటీన్ పోషకాలున్న కాలిఫోర్నియా బాదంతో ఈ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని వేడుక చేసుకోండి

తర్వాతి కథనం
Show comments