Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీ సీఎంతో సమావేశం.. వల్లభనేని వంశీ, కొడాలి నాని గైర్హాజరు..

Webdunia
గురువారం, 29 సెప్టెంబరు 2022 (10:03 IST)
గన్నవరం నియోజకవర్గంలో పార్టీ అభివృద్ధి, గడపగడపకు కార్యక్రమంపై ఏపీ సీఎం జగన్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాలకు సంబంధించిన కో-ఆర్డినేటర్లు హాజరయ్యారు. అయితే గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మోహన్, గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని హాజరు కాలేదు. 
 
ఈ సమావేశానికి నియోజక వర్గంలోని ఎమ్మెల్యేలు స్వయంగా హాజరు కావాలని సూచించారు. అయితే నాని ద్వయం హాజరు కాకపోవడంపై సర్వత్ర చర్చకు దారితీసింది. 
 
ఇకపోతే.. విజయవాడ నగరంలోని మూడు నియోజక వర్గాల్లో గడపగడపకు ప్రభుత్వం కార్యక్రమాన్ని బాగా చేస్తున్నట్లు మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, ఎమ్మెల్యే మల్లాది విష్ణు, దేవినేని అవినాష్‌లను అభినందించారు. అలాగే మరింత విస్తృతంగా పర్యటించి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సీఎం జగన్ అన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Pawan Singh: వివాదంలో పవన్ సింగ్.. హీరోయిన్ అంజలి నడుమును తాకాడు (video)

Pawan Kalyan: ఉస్తాద్ భగత్ సింగ్ పుట్టినరోజు పోస్టర్‌ విడుదల

Monalisa: మలయాళ సినిమాలో నటించనున్న కుంభమేళా మోనాలిసా

Havish: కీలక సన్నివేశాల చిత్రీకరణలో హవీష్, కావ్య థాపర్ ల నేను రెడీ

ప్రియదర్శి, నిహారిక ఎన్.ఎం. నటించిన మిత్ర మండలి దీపావళికి రాబోతోంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జాతీయ దగ్గు దినోత్సవం: డాక్టర్ రెడ్డీస్ సహకారంతో భారతదేశంలో దగ్గుపై అవగాహన

మహిళా విభాగానికి ప్రచార ముఖచిత్రంగా కృతి సనన్‌ను నియమించిన క్యాంపస్ యాక్టివ్‌వేర్

ఆరోగ్యకరమైన జీర్ణవ్యవస్థ కోసం బాదం తినండి

పేషెంట్-సెంట్రిక్ ఇమేజింగ్‌లో విప్లవాత్మక మార్పులు తీసుకురానున్న శామ్‌సంగ్ ఇండియా

మతిమరుపు సమస్యను వదిలించుకోవాలంటే ఏం చేయాలి?

తర్వాతి కథనం
Show comments