Webdunia - Bharat's app for daily news and videos

Install App

స్వామి మాల ముసుగులో టీడీపీ నేతపై దాడి...

Webdunia
గురువారం, 17 నవంబరు 2022 (11:54 IST)
కాకినాడ జిల్లాలోని తునిలో దారుణం జరిగింది. స్వామి మాల ముసుగులో ఓ దుండగుడు తెలుగుదేశం పార్టీకి చెందిన ఓ నేతపై దాడి జరిగింది. బాధితుడు మాజీ ఎంపీపీ పొల్నాటి శేషగిరి రావు. ఈయనపై హత్యాయత్నం జరిగింది. 
 
స్వామి మాల వేసుకున్న దుండగుడు భిక్ష తీసుకుంటున్న సమంయలో తన వెంట తెచ్చుకున్న కత్తితో ఒక్కసారిగా శేషగిరి రావుపై దాడి చేశాడు. ఈ దాడిలో శేషగిరిరావు తల, చేతికి బలమైన కత్తిగాయాలయ్యాయి. ఈ దాడిని గమనించిన ఆయన కుటుంబ సభ్యులు హుటాహుటిన ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. దాడి తర్వాత దుండగుడు బైకుపై పరారయ్యాడు. 
 
సమాచారం అందుకున్న తుని పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. అలాగే, ఆ దాడివార్త తెలుసుకున్న పార్టీ సీనియర్ నేతలు యనమల రామకృష్ణుడు, చిన్నరాజప్ప తదితరులు ఆస్పత్రికి వెళ్లి శేషగిరిరావును పరామర్శించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Chinmayi: చిన్మయికి గంగై అమరన్ మద్దతు-సార్ ఆలోచించుకోండి.. సీఎం హౌస్ పక్కనే వుంది

మాల్దీవులకు బ్రాండ్ అంబాసిడర్‌గా కత్రినా కైఫ్

Ramya Pasupuleti : బికినీలో ఫిలిప్పీన్ బీచ్ లో రమ్య పసుపులేటి గ్లామర్ టీట్ చేస్తోంది

సయారా నుంచి జుబిన్ పాడిన రొమాంటిక్ ట్రాక్ బర్బాద్ విడుదల

ప్రభుత్వం గుర్తింపు ముందుకు వెళ్లేందుకు తోడ్పడతాయి : నాగ అశ్విన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఓరి వీడి లవ్ ప్రపొజల్ ఐడియా తగలెయ్య (video)

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

తర్వాతి కథనం
Show comments