Webdunia - Bharat's app for daily news and videos

Install App

దీప కాంతులతో ప్రకాశించిన లోవ తలుపులమ్మ దేవస్థానం

Webdunia
బుధవారం, 24 నవంబరు 2021 (11:23 IST)
పవిత్ర కార్తీక మాసం సందర్భంగా తూర్పుగోదావరి జిల్లా తుని మండలం లోవ తలుపులమ్మ అమ్మవారి  దేవస్థానం దీప కాంతులతో ప్రకాశించింది. తలుపులమ్మ దేవస్థానంలో పంచలోహాల విగ్రహాల మండపం వద్ద దీపోత్సవం ఘనంగా నిర్వహించారు. ముందుగా అమ్మవారి మూలవిరాట్టుకు వేద పండితులు వేదోక్తంగా  పూజలు నిర్వహించి, అమ్మవారికి ప్రీతి పాత్రులయ్యారు. అనంతరం ఓం, స్వస్తిక్ ,పద్మం, శివలింగాకారం, రూపాల్లో భక్తులు  జ్యోతులను ప్రజ్వలన చేశారు. 
 
 
శివలింగాకారం జ్యోతులను ప్రజ్వలింపజేసి సాక్షాత్తు ఆ పరమేశ్వరుని సాక్షాత్కరించారు.  ఈ దీపోత్సవ కార్యక్రమం లో భక్తులు పాల్గొని దీపాలను వెలిగించి అమ్మవారి పట్ల తమ భక్త ప్రవక్తలను చాటుకున్నారు. ఈ దీపోత్సవ కార్యక్రమం లో పాల్గొన్న భక్తులు అమ్మవారి కృపాకటాక్షాలు పొందారు. అమ్మవారిని భక్తులు కనులారా దర్శించుకుని తన్మయులయ్యారు. అనంతరం దూప దీప నైవేద్యాలు సమర్పించి హారతులు అందజేశారు. భ‌క్తులు ఎంతో భ‌క్తి శ్ర‌ద్ధ‌ల‌తో పూజ‌లు నిర్వ‌హిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Vishal: పందెం కోడి హీరో విశాల్ పెళ్లి వాయిదా పడిందా? కారణం ఏంటంటే?

అమ్మాయి ప్రధాన పాత్రలో నటించిన చిత్రం రిలీజ్‌కు ఎన్ని కష్టాలు : అనుపమ పరమేశ్వరన్

పరదా లాంటి సినిమా తీయడం అంత ఈజీ కాదు : డి. సురేష్ బాబు

Prabhas: కట్టప్ప బాహుబలిని చంపకపోతే? ఎవరు చంపేవారో తెలుసా !

Nidhi: వంద సినిమాలు చేసినా, పవన్ కళ్యాణ్ తో ఒక్క సినిమా ఒకటే : నిధి అగర్వాల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

స్లిమ్‌గా వున్నవారు లావయ్యేందుకు ఏం తినాలి?

ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఓ సవాలుగా మారింది, అందుకే

చేదుగా వుందని కాకరను వదలకండి.. బరువు తగ్గేందుకు డైట్‌లో చేర్చితే?

తర్వాతి కథనం
Show comments