Webdunia - Bharat's app for daily news and videos

Install App

అంతపెద్ద రైలులో అంతమందేనా? ఎందుకలా..?

Webdunia
బుధవారం, 17 జూన్ 2020 (22:41 IST)
తిరుపతి వెళ్లే ఏ రైలేనా గతంలో నిత్యం రద్దీగా ఉండేది. ఒకటి, రెండు నెలల ముందే బుక్ చేసుకోవాల్సి వచ్చేది. ఇప్పుడు ఆ పరిస్థితి పూర్తిగా మారిపోయింది. జూన్ 1 నుంచి ప్రారంభించిన తిరుపతి-నిజామాబాద్ (రాయలసీమ) ఎక్స్‌ప్రెస్ ప్రత్యేక రైలులో సగం బెర్తులు కూడా నిండటంలేదట.
 
తిరుపతి నుంచి నిజామాబాద్ బయలుదేరిన ఈ రైలులో 8ఎసి బోగీలు ఉండగా 40 మంది ప్రయాణీకులు మాత్రమే ఉన్నారట. సికింద్రాబాద్ వచ్చేసరికి ఏడుగురు మాత్రమే మిగిలారట. నిజామాబాద్ వరకు వారు మాత్రమే ప్రయాణించారట. ప్రయాణీకులు ఇంతేనా అంటూ ఆశ్చర్యపోయారట రైల్వేశాఖ అధికారులు.
 
ఇదంతా కరోనా పుణ్యమే అని రైల్వేశాఖాధికారులు భావిస్తున్నారట. అయితే రానురాను కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రయాణీకుల సంఖ్య తగ్గిపోయే అవకాశం కూడా ఉందని భావిస్తున్నారట. ఇదే జరిగితే భారతీయ రైల్వే తీవ్రంగా నష్టపోయే అవకాశం ఉందంటున్నారు ఆ శాఖ ఉద్యోగులు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విడుదలకు సిద్దమైన రాజేంద్ర ప్రసాద్, అర్చన చిత్రం షష్టి పూర్తి

పదవిలో ఉన్నవారు బూతులు మాట్లాడితే పవర్ కోల్పోవాలి : గడ్డం రమణారెడ్డి

Pawan Kalyan:, హరిహరవీరమల్లు షూటింగ్ పూర్తి చేసిన పవన్ కళ్యాణ్

మ్యాచ్ గెలిచిన విజయ్ దేవరకొండ - కింగ్డమ్ సాంగ్ రీల్ చేయాలంటూ రిక్వెస్ట్

వారం రోజులుగా నిద్రలేని రాత్రులే గడుపుతున్నా : సమంత

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

వేసవికాలం: కడుపుకు అమృతం.. చద్దన్నం తింటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments