Webdunia - Bharat's app for daily news and videos

Install App

నేడు ఎన్టీఆర్ వర్థంతి.. ఎన్టీఆర్ ఘాట్‌కు నివాళులు

Webdunia
బుధవారం, 18 జనవరి 2023 (09:04 IST)
మాజీ ముఖ్యమంత్రి, దివంగత ఎన్.టి.రామారావు 27వ వర్థంతి వేడుకలు బుధవారం జరుగుతున్నాయి. వీటిని పురస్కరించుకుని హైదరాబాద్ నగరంలోని ఎన్టీఆర్ ఘాట్‌కు ఆయన కుటుంబ సభ్యులు నివాళులు అర్పించారు. బుధవారం తెల్లవారుజామునే ఘాట్ వద్దకు చేరుకున్న హీరోలు జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్‌లు తమ తాత సమాధిఫై పుష్పగుచ్ఛాలు ఉంచి నివాళులు అర్పించారు. వారితో పాటు పలువురు కుటుంబ సభ్యులు, అభిమానులు కూడా ఎన్టీఆర్ ఘాట్‌కు నివాళులు అర్పించారు. 
 
అలాగే, ఎన్టీఆర్ వర్థంతిని పురస్కరించుకుని ఉభయ తెలుగు రాష్ట్రాల్లో తెలుగుదేశం పార్టీ నేతలు, కార్యకర్తలు, ఎన్టీఆర్ అభిమానులు వివిధ రకాలైన ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఆయన విగ్రహాలకు పూల మాలలు వేసి నివాళులు అర్పిస్తున్నారు. ఈ సందర్భంగా ప్రజలకు ఎన్టీఆర్ చేసిన సేవలు, మంచిని స్మరించుకుంటున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ది గ్రేట్ ఇండియన్ కపిల్ షో సీజన్ 3లో పేటీఎం సీఈఓ విజయ్ శేఖర్ శర్మ, తన డబ్బునంతా కపిల్ శర్మకు అప్పగించారా?

Natti kumar: ఫిలిం ఛాంబర్, ఫెడరేషన్ కలిసి సినీ కార్మికులను మోసం చేశారు : నట్టి కుమార్ ఫైర్

Govinda-Sunita divorce: గోవింద- సునీత విడాకులు తీసుకోలేదు.. మేనేజర్

వారం ముందుగానే థియేట్రికల్ రిలీజ్ కు వస్తున్న లిటిల్ హార్ట్స్

సుధీర్ బాబు, సోనాక్షి సిన్హా.. జటాధర నుంచి దివ్య ఖోస్లా ఫస్ట్ లుక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అల్లం టీ తాగితే అధిక బరువు తగ్గవచ్చా?

శక్తినిచ్చే ఖర్జూరం పాలు, మహిళలకు పవర్ బూస్టర్

అబోట్ నుంచి నిరంతర గ్లూకోజ్ రీడింగులు అలర్ట్‌లతో కూడిన నెక్స్ట్-జెన్ ఫ్రీస్టైల్ లిబ్రే 2 ప్లస్‌

ఈ ఆయుర్వేద సూపర్‌ఫుడ్‌లతో రుతుపవనాల వల్ల వచ్చే మొటిమలకు వీడ్కోలు చెప్పండి

తెల్ల నువ్వులతో ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments