Webdunia - Bharat's app for daily news and videos

Install App

జాబ్ మేళాకు 1189 మంది నిరుద్యోగులు... 502 మంది ఎంపిక

కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నంలో రాష్ట్ర జల వనరులశాఖ మంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావు సహకారంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ (ఎపిఎస్‌ఎస్‌డిసి) నిర్వహించిన మెగా జాబ్ మేళాకు మంచి స్పందన వచ్చిందని సంస్థ జిల్లా మేనేజర్ ప్రణయ్ తెలిపారు. నిమ్రా ఇం

Webdunia
మంగళవారం, 15 మే 2018 (21:23 IST)
కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నంలో రాష్ట్ర జల వనరులశాఖ మంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావు సహకారంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ (ఎపిఎస్‌ఎస్‌డిసి) నిర్వహించిన మెగా జాబ్ మేళాకు మంచి స్పందన వచ్చిందని సంస్థ జిల్లా మేనేజర్ ప్రణయ్ తెలిపారు. నిమ్రా ఇంజనీరింగ్ కాలేజీలో జరిగిన జాబ్ మేళాకు 1189 మంది నిరుద్యోగ యువతీయువకులు హాజరయ్యారు. 
 
జెన్ పాక్ట్, టాటా కేపిటల్, నొవాటెల్ గ్రూప్, ఐసిఐసిఐ, యాక్సిస్ బ్యాంక్, వరుణ్ మోటార్స్, అశోక్ లేలాండ్, కార్వే, ఫ్లిప్ కార్ట్ సహా 35 కంపెనీలకు చెందిన ప్రతినిధులు హాజరై నిరుద్యోగులకు ఇంటర్వ్యూలు నిర్వహించారు. తొలివిడతలో 502 మందిని ఉద్యోగాలకు ఎంపిక చేసుకున్నారని, మరో 246 మందిని షార్ట్ లిస్ట్ చేశారని వారికి కూడా త్వరలోనే ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని ప్రణయ్ అన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హీరో విజయ్ దేవరకొండపై అట్రాసిటీ కేసు

Sekhar Kammula: సరస్వతి దేవి తల ఎత్తుకొని చూసే సినిమా కుబేర : శేఖర్ కమ్ముల

రవితేజ, రిచా గంగోపాధ్యాయ్ బ్లాక్ బస్టర్ మిరపకాయ్ రీ రిలీజ్

ఫ్యామిలీ ఫెయిల్యూర్ స్టోరీ నేపథ్యంగా స:కుటుంబానాం చిత్రం

థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతున్న స్కై మూవీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శరీరానికి శక్తినిచ్చే బాదం, రాగి మాల్ట్‌ ఇలా చేయాలి

ఈ పండ్లు తింటే శరీరానికి కావలసినంత ప్రోటీన్

మిట్రల్ రెగర్జిటేషన్ చికిత్స: దేశంలో ట్రాన్స్‌కాథెటర్-ఎడ్జ్-టు-ఎడ్జ్ రిపేర్ సిస్టం మైక్లిప్‌ను ప్రారంభించిన మెరిల్

మలాసనం వేసి గోరువెచ్చని మంచినీళ్లు తాగితే?

బిస్కెట్లు తింటే ఆకలి తీరుతుందేమో కానీ...

తర్వాతి కథనం
Show comments