Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీలో ప్రారంభమైన రిలయన్స్ జియో 5జీ సేవలు

Webdunia
మంగళవారం, 27 డిశెంబరు 2022 (15:47 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రిలయన్స్ 5జీ సేవలు ప్రారంభమయ్యాయి. నాలుగు ప్రధాన ప్రాంతాల్లో ఈ సేవలు అందుబాటులోకి వచ్చాయి. ఈ సేవలను రిలయన్స్ ప్రతినిధులతో కలిసి రాష్ట్ర మంత్రి అమర్నాథ్ ప్రారంభించారు. వచ్చే 2023 నాటికి మరికొన్ని నగరాల్లో ఈ సేవలు అందుబాటులోకి రానున్నాయి. 
 
సోమవారం విజయవాడలో జరిగిన ఓ కార్యక్రమంలో 5జీ సర్వీసులను ఏపీ మంత్రి గుడివాడ అమర్నాథ్, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డిలు ప్రారంభించారు. మరోవైపు, 5జీ సేవల ప్రారంభంపై వైకాపా ఎంపీ విజయసాయి రెడ్డి తెలిపారు.
 
ఈ సేవలును తొలుత విజయవాడ, వైజాగ్, తిరుమల, గుంటూరు నగరాల్లో అందుబాటులోకి వచ్చాయని, ఇందుకోసం రూ.6500 కోట్ల మేరకు పెట్టుబడులు పెట్టారని తెలిపారు. 
 
ఈ పెట్టుబడులు ఏపీ పట్ల ఆ సంస్థకున్న నిబద్ధతకు ఇదే నిదర్శనమని విజయసాయి రెడ్డి తెలిపారు. ఏపీలోని అన్ని ప్రాంతాలకు 5జీ సేవలను విస్తరించాలని జియోను కోరుతున్నామని విజయసాయి రెడ్డి తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సారీ మాత్రమే చెప్పగలను... ఎక్కువ అంచనా వేసి బోల్తాపడ్డాం : మణిరత్నం

Nidhi: రాజా సాబ్ తో గ్లామర్ డోస్ పెంచుకున్న నిధి అగర్వాల్

నా పర్సనల్ లైఫ్ కూడా చాలా చోట్ల కనెక్ట్ అయ్యింది : అనంతిక

థ్రిల్లర్ నేపథ్యంలో సిద్ధార్థ్, శ్రీ గణేష్, అరుణ్ విశ్వ చిత్రం 3 BHK

విజయ్ ఆంటోనీ మార్గన్ నుంచి సోల్ ఆఫ్ మార్గన్’ లిరికల్ వీడియో

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎముకపుష్టికి ఎండుఖర్జూరం పాలు తాగితే...

టీ తాగుతూ వీటిని తింటున్నారా? ఒక్క క్షణం, ఇవి చూడండి

శరీరానికి శక్తినిచ్చే బాదం, రాగి మాల్ట్‌ ఇలా చేయాలి

ఈ పండ్లు తింటే శరీరానికి కావలసినంత ప్రోటీన్

మిట్రల్ రెగర్జిటేషన్ చికిత్స: దేశంలో ట్రాన్స్‌కాథెటర్-ఎడ్జ్-టు-ఎడ్జ్ రిపేర్ సిస్టం మైక్లిప్‌ను ప్రారంభించిన మెరిల్

తర్వాతి కథనం
Show comments