Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీ రాజకీయాల్లో సంచలనం : వైఎస్ఆర్ సతీమణితో జేసీ ప్రభాకర్ రెడ్డి భేటీ!!

వరుణ్
సోమవారం, 29 జులై 2024 (14:17 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో సంచలనం చోటుచేసుకుంది. దివంగత నేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి సతీమణి వైఎస్ విజయమ్మతో టీడీపీ సీనియర్ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి భేటీ అయ్యారు. హైదరాబాద్ నగరంలోని విజయమ్మ నివాసంలో ఈ భేటీ జరిగింది. ఈ సందర్భంగా వారిద్దరూ ఎంతో ఆప్యాయంగా పలుకరించుకున్నారు. విజయమ్మను ఆప్యాయంగా పలుకరించిన జేసీ.. ఆమె యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. వీరిద్దరి భేటీకి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే, వారిద్దరూ ఏం మాట్లాడుకున్నారన్న అంశంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. 
 
విజయమ్మ, జేసీ కుటుంబం మధ్య బంధుత్వం కూడా ఉంది. దీంతో ఆమెను జేసీ ప్రభాకర్ రెడ్డి కలిసినట్టు సమాచారం. వీరిద్దరూ చాలాసేవు భేటీ అయ్యారు. అయితే, ఏం చర్చించుకున్నారన్న విషయాలు మాత్రం తెలియరాలేదు. విజయమ్మ ఆరోగ్యం బాగాలేదన్న సమాచారంతోనే ఆమెను పలుకరించేందుకు జేసీ ప్రభాకర్ రెడ్డి వెళ్లారని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. ప్రభాకర్ రెడ్డి కూడా వీరి భేటీపై పెదవి విప్పకపోవడం గమనార్హం. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తప్పు చేసినట్టు నిరూపిస్తే నా భర్తను వదిలేస్తా : జానీ మాస్టర్ సతీమణి

మెగాస్టార్ చిరంజీవి విశ్వంభర విజృంభణం ఆగమనం డేట్ ఫిక్స్

మా నాన్న సూపర్ హీరో' నుంచి నాన్న సాంగ్ రిలీజ్

తెలంగాణ-మహారాష్ట్ర సరిహద్దులో 1960లో జరిగిన కథతో శర్వానంద్, సంపత్ నంది చిత్రం

జానీ మాస్టర్ ఇష్యూలో రాజకీయరంగు - మీడియాపై కేసుపెడతానన్న జానీమాస్టర్ భార్య అయేషా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ బ్యాలెన్స్ అవేర్‌నెస్ వీక్‌లో వెర్టిగో చక్కర్ అంటే ఏమిటో తెలుసుకుందాం

అధిక రక్తపోటు వున్నవారు దూరం పెట్టాల్సిన పదార్థాలు

హైదరాబాద్‌లో బెస్పోక్ టైలరింగ్, ఫైన్ క్లాతింగ్‌లో 100 ఏళ్ల వారసత్వం కలిగిన పిఎన్ రావు కార్యక్రమాలు

డిజైన్ డెమోక్రసీ 2024-డిజైన్, ఆర్ట్- ఇన్నోవేషన్ యొక్క భవిష్యత్తు

మెక్‌డొనాల్డ్స్ ఇండియా నుంచి మెక్‌క్రిస్పీ చికెన్ బర్గర్, క్రిస్పీ వెజ్జీ బర్గర్‌

తర్వాతి కథనం
Show comments