Webdunia - Bharat's app for daily news and videos

Install App

నాకు శవయాత్ర చేసేందుకు వీళ్లెవరు..? రోడ్డుపై వెళ్లే కుక్కలు మొరిగితే?

దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్. రాజశేఖర రెడ్డి తండ్రి వై.ఎస్. రాజారెడ్డిపై టీడీపీ ఎంపీ దివాకర్ రెడ్డి విమర్శలు గుప్పించారు. వైసీపీ అధినేత జగన్‌కు సంబంధించి తాను అబద్ధాలు మాట్లాడలేదని తెలిపారు. జగన్ గురించి

Webdunia
ఆదివారం, 3 జూన్ 2018 (10:12 IST)
దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్. రాజశేఖర రెడ్డి తండ్రి వై.ఎస్. రాజారెడ్డిపై టీడీపీ ఎంపీ దివాకర్ రెడ్డి విమర్శలు గుప్పించారు. వైసీపీ అధినేత జగన్‌కు సంబంధించి తాను అబద్ధాలు మాట్లాడలేదని తెలిపారు. జగన్ గురించి దుర్మార్గంగా తానెక్కడా వ్యాఖ్యానించలేదని చెప్పారు. తనపై విమర్శలు చేసే అర్హత ఏ ఒక్కరికీ లేదని అన్నారు. 
 
జానీవాకర్ మందు తాగి మాట్లాడానని తనను కొందరు విమర్శిస్తున్నారని.. తన కుటుంబంలో మందు తాగే అలవాటు ఎవ్వరికీ లేదని జేసీ తెలిపారు. వైఎస్సార్ తండ్రి రాజారెడ్డి మంగంపేటకు వెళ్లి.. ఒకరిని చంపి.. వాళ్ల ఆస్తిని లాక్కోలేదా? అని జేసీ ప్రశ్నించారు. వాస్తవాలు మాట్లాడితే తనకు శవయాత్రలు నిర్వహిస్తారా? అంటూ జేసీ మండిపడ్డారు. 
 
తనకు శవయాత్ర చేయడానికి వీళ్లంతా ఎవరు? తనకు పుట్టినవారు అయితేనే తనకు శవయాత్ర చేస్తారంటూ ఘాటుగా స్పందించారు. పూటకో పార్టీ మారేవారు కూడా తనను విమర్శిస్తారా.. అంటూ మండిపడ్డారు. రోడ్డుపై వెళ్లే కుక్కలు మొరిగితే.. వాటికి స్పందించాల్సిన అవసరం తనకు లేదన్నారు. తాను మాట్లాడిన ప్రతి మాటనూ, సాక్ష్యాధారాలతో సహా నిరూపిస్తానని... ఎవరైనా తను ముందుకు రావచ్చని సవాల్ విసిరారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Malavika: హీరోయిన్లను అలా చూపించేందుకు దర్శకులు ఇష్టపడతారు

Anushka: ఘాటి చిత్ర విజయంపై అనుష్క శెట్టి కెరీర్ ఆధారపడి వుందా?

శివరాజ్ కుమార్ చిత్రం వీర చంద్రహాస తెలుగులో తెస్తున్న ఎమ్‌వీ రాధాకృష్ణ

Dhanush: కుబేర ఫస్ట్ సింగిల్ పోయిరా మామా..లో స్టెప్ లు అదరగొట్టిన ధనుష్

మలేషియాలో చిత్రీకరించబడిన విజయ్ సేతుపతి ACE చిత్రం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నెయ్యి ఆరోగ్య ప్రయోజనాలు

World Liver Day 2025 ప్రపంచ కాలేయ దినోత్సవం 2025 థీమ్ ఏమిటి?

చెరుకు రసం ఆరోగ్య ప్రయోజనాలు ఇవే

లెమన్ టీ ఆరోగ్య ప్రయోజనాలు

మహిళలు రోజువారీ ఆహారంలో అశ్వగంధను చేర్చుకోవడం మంచిదా?

తర్వాతి కథనం
Show comments