Webdunia - Bharat's app for daily news and videos

Install App

పర్యావరణహితంగా దీపావళి జరుపుకుందాం... పవన్ కళ్యాణ్

జనసేన పార్టీ అధినేత, హీరో పవన్ కళ్యాణ్ ఉభయ రాష్ట్రాల తెలుగు ప్రజలకు ఓ పిలుపునిచ్చారు. దీపావళి పండుగను ఇంటిల్లపాది సంతోషాలతో జరుపుకోవడంతో పాటు.. పర్యావరణానికి హాని కలిగించని విధంగా పండుగను ప్రతి ఒక్కరూ

HappyDiwali
Webdunia
బుధవారం, 18 అక్టోబరు 2017 (14:08 IST)
జనసేన పార్టీ అధినేత, హీరో పవన్ కళ్యాణ్ ఉభయ రాష్ట్రాల తెలుగు ప్రజలకు ఓ పిలుపునిచ్చారు. దీపావళి పండుగను ఇంటిల్లపాది సంతోషాలతో జరుపుకోవడంతో పాటు.. పర్యావరణానికి హాని కలిగించని విధంగా పండుగను ప్రతి ఒక్కరూ జరుపుకుందామంటూ పిలుపునిచ్చారు. దేశంవ్యాప్తంగా జరిగే దీపావళి పండుగను పురస్కరించుకుని పవన్ కళ్యాణ్ బుధవారం ఓ ప్రకటన చేశారు. 
 
ఆ ప్రకటనలో "దీప్తం దీప్తినిస్తుంది. చైతన్యాన్ని ప్రతిఫలిస్తుంది. మనదేశ సంస్కృతి అద్దం పడుతుంది. అటువంటి ఈ దీపాల పండుగ సందర్భంగా యావత్‌ తెలుగుజాతితో పాటు దేశ ప్రజలందరికీ నా తరపున, జనసేన పార్టీ తరపున దీపావళి శుభాకాంక్షలు. ఈ దీపావళిని పర్యవరణ హితంగా జరుపుకోవడం మన అందరి బాధ్యత. పర్యావరణానికి హాని కలిగించని టపాసులతో ఈ దీపావళి వేడుక జరుపుకుంటే ప్రకృతితో పాటు మనందరికీ క్షేమకరం. ముఖ్యంగా పిల్లలు టపాసులు కాల్చేటప్పుడు పెద్దలు తగిన జాగ్రత్తలు తీసుకోవడం అశ్రద్ధ చేయరాదని మనవి. ఈ దీపావళి అందరికీ సుఖ శాంతులు ప్రసాదించాలని ఆకాంక్షిస్తున్నాంటూ" తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఇంకా మనదేశంలో పాక్‌కు మద్దతిచ్చేవాళ్లున్నారా? శుద్దీకరణ జరగాల్సిందే: లావణ్య కొణిదెల

భాను దర్శకత్వంలో వినూత్న ప్రేమకథతో చిత్రం రాబోతోంది

షాలిని ఎన్నో త్యాగాలు చేసింది - ఈ క్రెడిట్ అంతా ఆమెదే : అజిత్ కుమార్

కన్నప్ప వర్సెస్ సింగిల్ మూవీ ట్రైలర్స్ కు నెటిజన్లు కామెంట్లు !

శోభిత ప్రెగ్నెన్సీ అవాస్తవమేనా ! సన్నిహితవర్గాలు ఏమంటున్నారంటే.. !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నిమ్మ కాయలు నెలల తరబడి తాజాగా నిల్వ చేయాలంటే?

చింతపండు-మిరియాల రసం ఆరోగ్య ప్రయోజనాలు

ఈ ఒక్క చెక్క ఎన్నో అనారోగ్యాలను పారదోలుతుంది, ఏంటది?

మణిపాల్‌ హాస్పిటల్‌ విజయవాడలో ఎక్మో సేవలు, క్లిష్టమైన సంరక్షణలో కొత్త ఆశాకిరణం

మామిడి పండ్లు తింటే 8 ప్రయోజనాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments