Webdunia - Bharat's app for daily news and videos

Install App

జనసైనికుడికి క్యాన్సర్: పరామర్శించిన జనసేనాని పవన్, రూ. 5 లక్షల సాయం

Webdunia
బుధవారం, 10 మార్చి 2021 (14:56 IST)
జనసేన అధ్యక్షలు శ్రీ పవన్ కళ్యాణ్ గారు తన పెద్ద మనసును మరోసారి చాటుకున్నారు. తన పార్టీ జనసైనికుడు క్యాన్సర్ వ్యాధితో పోరాడుతున్నాడని తెలుసుకుని అతడి ఇంటికి వెళ్లి పరామర్శించారు.

శ్రీ పవన్ కళ్యాణ్ గారు కృష్ణా జిల్లా లింగాల గ్రామంలో క్యాన్సర్‌తో బాధపడుతున్న జనసేన అభిమాని భార్గవ్‌ను అతని స్వగృహంలో పరామర్శించారు.
 
అతడి వైద్యం కోసం రూ.5 లక్షలు ఆర్థిక సహాయం ప్రకటించారు. క్యాన్సర్ పోరాడుతున్న జనసైనికుడికి ధైర్యం చెప్పారు. భార్గవ్‌కు ధైర్యాన్ని చెప్పి వెండి గణపతి విగ్రహాన్ని అందించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హీరో విజయ్ దేవరకొండపై అట్రాసిటీ కేసు

Sekhar Kammula: సరస్వతి దేవి తల ఎత్తుకొని చూసే సినిమా కుబేర : శేఖర్ కమ్ముల

రవితేజ, రిచా గంగోపాధ్యాయ్ బ్లాక్ బస్టర్ మిరపకాయ్ రీ రిలీజ్

ఫ్యామిలీ ఫెయిల్యూర్ స్టోరీ నేపథ్యంగా స:కుటుంబానాం చిత్రం

థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతున్న స్కై మూవీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శరీరానికి శక్తినిచ్చే బాదం, రాగి మాల్ట్‌ ఇలా చేయాలి

ఈ పండ్లు తింటే శరీరానికి కావలసినంత ప్రోటీన్

మిట్రల్ రెగర్జిటేషన్ చికిత్స: దేశంలో ట్రాన్స్‌కాథెటర్-ఎడ్జ్-టు-ఎడ్జ్ రిపేర్ సిస్టం మైక్లిప్‌ను ప్రారంభించిన మెరిల్

మలాసనం వేసి గోరువెచ్చని మంచినీళ్లు తాగితే?

బిస్కెట్లు తింటే ఆకలి తీరుతుందేమో కానీ...

తర్వాతి కథనం
Show comments