Webdunia - Bharat's app for daily news and videos

Install App

హైదరాబాద్ పార్టీ కార్యాలయంలో జెండా ఆవిష్కరించిన పవన్

Webdunia
శనివారం, 15 ఆగస్టు 2020 (11:27 IST)
జనసేన అధినేత పవన్ కల్యాణ్ హైదరాబాద్‌లోని పార్టీ కార్యాలయంలో జాతీయ జెండాను ఆవిష్కరించారు. స్వాత్రంత్య దినోత్సవాన్ని పురస్కరించుకుని జెండాను ఆవిష్కరించిన అనంతరం పవన్ భారతమాత, గాంధీజీ చిత్రపటాలకు పవన్ నివాళులు అర్పించారు. కార్యక్రమంలో జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్, తెలంగాణ ఇన్‌చార్జ్ శంకర్ గౌడ్, పార్టీ ముఖ్యనేతలు పాల్గొన్నారు.
 
కరోనా నిబంధనలకు అనుగుణంగా స్వాతంత్ర దినోత్సవ కార్యక్రమాన్ని చేపట్టారు. అలాగే మంగళగిరిలోని జనసేన పార్టీ కార్యాలయంలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలను కొందరు ముఖ్యనేతలు, కార్యకర్తలు కలిసి నిర్వహించారు. ఇకపోతే కరోనా లాక్ డౌన్ ప్రారంభం నుంచి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ హైదరాబాద్‌లోనే ఉంటున్నారు.

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments