Webdunia - Bharat's app for daily news and videos

Install App

జగన్... నిన్ను కేంద్రంతో కలిసి ఓ ఆటాడుకుంటా : పవన్ కళ్యాణ్ హెచ్చరిక

Webdunia
గురువారం, 10 ఆగస్టు 2023 (22:18 IST)
ఏపీ ముఖ్యమంత్రి, వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డికి జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ విశాఖ జగదాంబ సెంటర్ వేదిక నుంచి గట్టి హెచ్చరిక చేశారు. జగన్.. గుర్తుంచుకో.. కేంద్రంతో నిన్ను ఓ ఆట ఆడించకపోతే చూడు.. నీ నేతల అక్రమాల చిట్టా కేంద్రానికి ఇస్తాను. అపుడు ఏం జరుగుతుందో చూడు అంటూ ఘాటు హెచ్చరికలు చేశారు.
 
వారాహి మూడో దశ యాత్రలోభాగంగా, ఆయన గురువారం విశాఖలో ప్రారంభించారు. ఈ సందర్భంగా జగన్‌ను లక్ష్యంగా చేసుకుని విమర్శలు గుప్పించారు. జగన్‌ను ఓ దోపిడీ దొంగతో పోల్చారు. మీరు ఎన్నుకున్నది దోపిడీలు చేసుకునే వ్యక్తిని. ఇలాంటి వాళ్ళను ఐదేళ్ళు బరించలేరు అని అందుకే గత ఎన్నికల్లో వైకాపాని గెలిపించవద్దని చెప్పారు. 
 
జగన్ ముఠా తెలంగాణా ప్రాంతాన్ని కూడా దోచుకుంటే అక్కడి వారు తన్ని తరిమేశారు. విశాఖలో రుషికొండను తవ్వేశారు. తుఫానుల నుంచి కాపాడే కొండను చెక్కేశారు. ఎర్రమట్టి దిబ్బలను దోచేస్తున్నారు. వైకాపా దోపిడీని అడ్డుకోలేరా, వచ్చే ఎన్నికల్లో మాకు ఓటేయండి.. ఒక్కసారి జనసేనకు అండగా నిలబడండి. మీ కోసం నేను నిలబడతా అంటూ ఆయన విశాఖ వాసులకు విజ్ఞప్తి చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Los Angeles: హాలీవుడ్ స్థాయిలో అల్లు అర్జున్, అట్లీ సినిమా - లాస్ ఏంజెల్స్ టెక్నికల్ టీమ్ తో చర్చలు

Allu Arjun: అల్లు అర్జున్ ఐకాన్ స్టార్ మాత్రమే కాదు, ప్రకటనల రంగంలోనూ పవర్ హౌస్

Pawan kalyan: అగ్ని ప్రమాదంలో పవన్ కల్యాణ్ కొడుకు మార్క్ శంకర్ - సింగపూర్ వెళ్ళనున్న పవన్

కీర్తి సురేష్‌కు 2025 బాగా కలిసొస్తుందా? ఆ ఫోటోలు వైరల్

నాగార్జున బోర్ కొట్టేశారా? బాలయ్య కోసం బిగ్ బాస్ నిర్వాహకులు పడిగాపులు?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!

హైదరాబాద్‌లోని బంజారా హిల్స్‌లో ది బేర్ హౌస్ స్టోర్ ప్రారంభం

చికెన్, మటన్ కంటే ఇందులో ప్రోటీన్లు ఎక్కువ? శాకాహారులకు బెస్ట్ ఫుడ్ ఇదే

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

తర్వాతి కథనం
Show comments