Webdunia - Bharat's app for daily news and videos

Install App

తిరుపతిలో జనసేన పార్టీ కార్యకర్త దారుణ హత్య

Webdunia
ఆదివారం, 30 జనవరి 2022 (09:43 IST)
చిత్తూరు జిల్లా తిరుపతి సమీపంలో జనసేన పార్టీ కార్యకర్త ఒకరు దారుణ హత్యకు గురయ్యాడు. మృతుడిని సుహాన్ బాషాగా గుర్తించారు. బాషాను గుర్తు తెలియని వ్యక్తుల కొందరు దారుణంగా హత్య చేశారు. 
 
తిరుపతిలోని పేరూరు చెరువు వద్ద గుర్తుతెలియని వ్యక్తులు కొందరు బాషాపై విచక్షణారహితంగా దాడి చేసి చంపేశారు. మృతుడు గాంధీపురానికి చెదిన సహానీ బాషాగా గుర్తించారు. 
 
ఈ హత్య గురించి సమాచారం అందుకున్న జనసేన పార్టీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఇక స్థానిక నేతలు ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు కేసు నమోదు చేసి దండుగుల కోసం విస్తృతంగా గాలిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Kingdom: విజయ్ దేవరకొండ కింగ్‌డమ్ లేటెస్ట్ అప్ డేట్

ఆధ్యాత్మిక ప్రపంచంలోకి తీసుకెళ్లేలా శంబాల మేకింగ్ వీడియో

డాక్టర్ కూ పేషెంట్స్‌కి మధ్య సరైన వ్యక్తిలేకపోతే ఏమిటనేది డియర్ ఉమ : సుమయ రెడ్డి

ఓటీటీలు నిర్మాతలకు శాపంగా మారాయా? కొత్త నిర్మాతలు తస్మాత్ జాగ్రత్త!

Chaganti: హిట్ 3 లోని క్రూరమైన హింసను చాగంటి కి ముందుగా చెప్పలేదా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నిద్రలేమి సమస్య వున్నవారు ఇవి తినాలి

బెల్లం - తేనె.. ఈ రెండింటిలో ఏది బెటర్!

కిడ్నీల్లో రాళ్లు ఎలా చేరుతాయి?

ఇంగ్లీష్ టీచింగ్ పద్ధతి అదుర్స్.. ఆ టీచర్ ఎవరు..? (video)

మహిళలకు మేలు చేసే ఉస్తికాయలు.. ఆ సమస్యలు మటాష్

తర్వాతి కథనం
Show comments