Webdunia - Bharat's app for daily news and videos

Install App

పోలవరం ప్రాజెక్టు నిర్మాణ సంస్థలపై సీఎం జగన్ కొరడా...? రివర్స్ టెండర్లేనా?

Webdunia
సోమవారం, 3 జూన్ 2019 (16:42 IST)
జలవనరుల శాఖపై సీఎం జగన్ సమీక్ష సమావేశం నిర్వహించారు. జలవనరుల శాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషన్, పలువురు ప్రాజెక్టుల చీఫ్ ఇంజనీర్లు ఈ సమావేశానికి హాజరయ్యారు. రాష్ట్రంలో నిర్మాణంలో ఉన్న పోలవరం, ఉత్తరాంధ్ర సుజల స్రవంతి, గాలేరు, నగరి ప్రాజెక్టులపై ప్రధాన చర్చ జరిగింది. 
 
పోలవరం ప్రాజెక్ట్ పైన కీలక నిర్ణయం సీఎం జగన్ తీసుకోనున్నట్టు సమాచారం. పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణంలో ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో నిర్మాణ సంస్థలపై చర్యలు తీసుకునే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. పోలవరం ప్రాజెక్టు విషయంలో రివర్స్ టెండర్లు పిలిచే అవకాశం 
ఉన్నట్టు సమాచారం. 
 
రాష్ట్రంలో ప్రాజెక్టులు ప్రకటించి పనులు మొదలుపెట్టని వాటిపై ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై సూచనలు చేశారు వైఎస్ జగన్. కృష్ణా, గోదావరి బేసీన్లో ప్రాజెక్టులపై కీలక నిర్ణయం వెలువడే అవకాశం ఉంది.

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments