జూన్ 12 నుండి విద్యార్థులకు జగనన్న విద్యాకానుక

Webdunia
శుక్రవారం, 9 జూన్ 2023 (16:31 IST)
ఏపీలో జూన్ 12 నుండి పాఠశాలలు పునః ప్రారంభం కానున్నాయి. స్కూల్స్ రీ ఓపెన్ అయిన రోజునే 43 లక్షల మంది విద్యార్థులకు జగనన్న విద్యాకానుకను అందించనున్నట్లు విద్యాశాఖమంత్రి బొత్ససత్యనారాయణ తెలిపారు. 
 
ప్రభుత్వ విద్యా సంస్థల్లో చదువుతూ పది, ఇంటర్‌ పరీక్షల్లో మొదటి మూడు స్థానాల్లో నిలిచిన విద్యార్థులను "జగనన్న ఆణిముత్యాలు" పేరిట సత్కరించే వేడుక రాష్ట్ర స్థాయిలో 20న సీఎం చేతుల మీదుగా జరుగుతుందని మంత్రి బొత్ససత్యనారాయణ తెలిపారు.
 
జగనన్న విద్యాకానుక పేరుతో విద్యార్థులకు యూనిఫాం, బూట్లు, రెండు జతల సాక్సులు, బెల్ట్ బ్యాగ్, ఇంగ్లీష్, తెలుగు పాఠ్యపుస్తకాలు, వర్క్‌ బుక్స్, డిక్షనరీ, నోటు పుస్తకాలు అందిస్తున్నామన్నారు. 
 
ఈ ఏడాది జగనన్న విద్యాకానుకకు రూ.1100 కోట్లు ఖర్చు చేస్తున్నట్లు వివరించారు. ఈ ఏడాది విద్యార్థుల యూనిఫాం కుట్టుకూలిని రూ.10 పెంచి రూ. 45 ఇస్తున్నామన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

CPI Narayana: ఐబొమ్మలో సినిమాలు చూశాను.. సమస్య పైరసీలో కాదు.. వ్యవస్థలో.. నారాయణ

నువ్వు ఇల్లు కట్టుకోవడానికి వేరే వాళ్ల కొంప కూలుస్తావా? పూనమ్ కౌర్ ట్వీట్

సమంత రెండో భర్త రాజ్ నిడుమోరు నేపథ్యం ఏంటి?

ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య చిత్రం ఎపిక్ - ఫస్ట్ సెమిస్టర్

Varun Sandesh: వ‌రుణ్ సందేశ్ న‌య‌నం ఫ‌స్ట్ లుక్ రిలీజ్‌

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శీతాకాలంలో మహిళలు మునగాకు సూప్‌ను వారానికి రెండుసార్లైనా...?

World AIDS Day 2025, ఎయిడ్స్‌తో 4 కోట్ల మంది, కరీంనగర్‌లో నెలకి 200 మందికి ఎయిడ్స్

winter health, జామ ఆకుల కషాయం చేసే మేలు తెలుసా?

ఈ అనారోగ్య సమస్యలున్నవారు ఉదయాన్నే గోరువెచ్చని నీటిని తాగరాదు

Ginger Pachhadi: శీతాకాలం.. అల్లం పచ్చడితో ఆరోగ్యానికి ఎంత మేలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments