Webdunia - Bharat's app for daily news and videos

Install App

Jagananna Vidya Deevena డబ్బు తల్లుల ఖాతాల్లో కాదు కాలేజీ ప్రిన్సిపల్ ఖాతాల్లోకి...

Webdunia
శుక్రవారం, 3 సెప్టెంబరు 2021 (19:16 IST)
జగనన్న విద్యా దీవెన పథకం కింద జగన్ సర్కారు విద్యార్థులు చెల్లించాల్సిన ఫీజును నేరుగా తల్లుల ఖాతాల్లో వేస్తున్న సంగతి తెలిసిందే. ఈ డబ్బును కొంతమంది కళాశాలలకు సక్రమంగా కడుతుండగా మరికొందరు సొంత ఖర్చులకు వాడుకుని విద్యార్థుల ఫీజులు కట్టకుండా తాత్సారం చేస్తున్నారు.
 
ఫీజు విషయమై కాలేజీ యాజమాన్యాలు ఏమీ చేయలేని స్థితి నెలకొనడంతో దీనిపై న్యాయవాది హైకోర్టులో పిటీషన్ వేసారు. విద్యార్థులకు అందిస్తున్న ఫీజును తల్లుల ఖాతాల్లో కాకుండా నేరుగా కాలేజీ ప్రిన్సిపల్ ఖాతాల్లో వేయాలని విజ్ఞప్తి చేసారు.
 
ఇరు వర్గాల వాదనలు విన్న కోర్టు, విద్యా దీవెన డబ్బును నేరుగా కాలేజీ విద్యాసంస్థల ప్రిన్సిపల్ ఖాతాల్లో వేయాలని ఆదేశించింది. దీనితో ఇక తల్లుల ఖాతాల్లోకి డబ్బు జమ కాదు. మరి ఈ తీర్పుపై జగన్ సర్కార్ మళ్లీ అప్పీల్ చేస్తుందా లేదా చూడాల్సి వుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Varun Tej : మాల్దీవుల విహారయాత్ర లో వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి

NTR: వార్ 2 కోసం డబ్బింగ్ ప్రారంభించిన మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్

Mega157 : మెగాస్టార్ చిరంజీవి, నయనతార చిత్రం షెడ్యూల్ ఈరోజు ముస్సోరీలో ప్రారంభం

సింగర్‌ మంగ్లీపై డ్రగ్స్ కేసు? త్రిపుర రిసార్ట్‌లో అర్థరాత్రి దాకా డీజే హోరు!

Rashmika : కుబేర నుంచి రష్మిక మందన్న థర్డ్ సింగల్ పీ పీ డుమ్ డుమ్ సాంగ్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గ్లాసెడు బీట్ రసం తాగితే కలిగే ప్రయోజనాలు

రోబోటిక్ సర్జరీలలో సరికొత్త మైలురాయి సాధించిన మెడికవర్ హాస్పిటల్స్

ఓరి వీడి లవ్ ప్రపొజల్ ఐడియా తగలెయ్య (video)

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తర్వాతి కథనం
Show comments