Webdunia - Bharat's app for daily news and videos

Install App

జ‌గ‌న‌న్నకాల‌నీలు, ఇళ్ళ స్థ‌లాలు మునిగిపోతున్నాయ‌ని ధ‌ర్నా

Webdunia
శుక్రవారం, 1 అక్టోబరు 2021 (11:10 IST)
ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో వై.ఎస్. జ‌గ‌న్ ప్రభుత్వం జ‌గ‌న‌న్న కాల‌నీల పేరిట ఇచ్చిన ఇళ్ళ స్థ‌లాల‌పై ఇపుడు ల‌బ్ధిదారులు గ‌రం గ‌రం అవుతున్నారు. చిన్న పాటి వ‌ర్షానికే ఇళ్ళ స్థ‌లం మునిగిపోతోంద‌ని, ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. చెరువులో ఇళ్ల పట్టాలు ఇచ్చారంటూ ప్రధాన రహదారిపై ల‌బ్ధిదారులు ధర్నాకి దిగుతున్నారు. 
 
కృష్ణా జిల్లా ఆగిరిపల్లి మండలం నెక్కలం గొల్లగూడెం వద్ద చెరువులో ఇళ్ల పట్టాలు ఇచ్చార‌ని ల‌బ్ధిదారులు గ‌గ్గోలు పెడుతున్నారు. వర్షం పడితే నీట మునుగుతాయ‌ని, ఇపుడు కాలు కూడా పెట్ట‌లేని స్థితిలో త‌యార‌య్యాయ‌ని ఆందోళన చేస్తున్నారు. దీనితో విజయవాడ, నూజివీడు ప్రధాన రహదారిపై గంట నుండి 3 కిలో మీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అయింది. వీరి ధ‌ర్నాతో సాధార‌ణ ప్ర‌యాణీకులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. దీనితో సంఘటనా స్థలానికి చేరుకున్నఆగిరిపల్లి పోలీసులు ఆందోళ‌న కారుల‌ను చెద‌ర‌గొట్టారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హన్సిక ఫోటోలు.. చీరలో అదరగొట్టిన దేశముదురు భామ

జానీ మాస్టర్ గురించి భయంకర నిజాలు చెప్పిన డాన్సర్ సతీష్ !

సన్నీ డియోల్, గోపీచంద్ మలినేని సినిమా షూటింగ్ హైదరాబాద్‌లో ప్రారంభం

నాగ చైతన్య, సాయి పల్లవి లకు వైజాగ్, శ్రీకాకుళంలో బ్రహ్మరధం

నెట్టింట యాంకర్ స్రవంతి ఫోటోలు వైరల్.. పవన్ కాదు అకీరా పేరు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ 7 పదార్థాలు తింటే పైల్స్ ప్రాబ్లమ్ మరింత పెరుగుతుంది, ఏంటవి?

గోధుమ రవ్వతో చేసిన పదార్థాలు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

క్వీన్ ఆఫ్ ఫ్రూట్ మాంగోస్టీన్ తింటే ప్రయోజనాలు ఏమిటి?

ఎర్రటి అరటి పండ్లు తింటే ఆరోగ్యానికి మంచిదేనా?

అంతర్జాతీయ యోగ దినోత్సవం: మీరు యోగా ఎందుకు చేయాలి?

తర్వాతి కథనం
Show comments