Webdunia - Bharat's app for daily news and videos

Install App

జ‌గ‌న‌న్నకాల‌నీలు, ఇళ్ళ స్థ‌లాలు మునిగిపోతున్నాయ‌ని ధ‌ర్నా

Webdunia
శుక్రవారం, 1 అక్టోబరు 2021 (11:10 IST)
ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో వై.ఎస్. జ‌గ‌న్ ప్రభుత్వం జ‌గ‌న‌న్న కాల‌నీల పేరిట ఇచ్చిన ఇళ్ళ స్థ‌లాల‌పై ఇపుడు ల‌బ్ధిదారులు గ‌రం గ‌రం అవుతున్నారు. చిన్న పాటి వ‌ర్షానికే ఇళ్ళ స్థ‌లం మునిగిపోతోంద‌ని, ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. చెరువులో ఇళ్ల పట్టాలు ఇచ్చారంటూ ప్రధాన రహదారిపై ల‌బ్ధిదారులు ధర్నాకి దిగుతున్నారు. 
 
కృష్ణా జిల్లా ఆగిరిపల్లి మండలం నెక్కలం గొల్లగూడెం వద్ద చెరువులో ఇళ్ల పట్టాలు ఇచ్చార‌ని ల‌బ్ధిదారులు గ‌గ్గోలు పెడుతున్నారు. వర్షం పడితే నీట మునుగుతాయ‌ని, ఇపుడు కాలు కూడా పెట్ట‌లేని స్థితిలో త‌యార‌య్యాయ‌ని ఆందోళన చేస్తున్నారు. దీనితో విజయవాడ, నూజివీడు ప్రధాన రహదారిపై గంట నుండి 3 కిలో మీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అయింది. వీరి ధ‌ర్నాతో సాధార‌ణ ప్ర‌యాణీకులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. దీనితో సంఘటనా స్థలానికి చేరుకున్నఆగిరిపల్లి పోలీసులు ఆందోళ‌న కారుల‌ను చెద‌ర‌గొట్టారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Ranga Sudha: ట్విట్టర్‌లో అలాంటి ఫోటోలు వైరల్.. పంజాగుట్ట స్టేషన్‌లో కంప్లైంట్

నందమూరి బాలకృష్ణ ఎన్ఎస్ఈలో బెల్ మోగించిన తొలి స్టార్‌గా చరిత్ర సృష్టించారు

భద్రకాళి చాలా ఇంపాక్ట్ ఫుల్ గా ఉంటుంది : తృప్తి రవీంద్ర, రియా జిత్తు

కిష్కింధపురి కథకి స్ఫూర్తి రామాయణం : డైరెక్టర్ కౌశిక్ పెగల్లపాటి

Ram: రామ్ పోతినేని ఆంధ్రా కింగ్ తాలూకా నుంచి పప్పీ షేమ్ సాంగ్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మీరు మద్యం సేవిస్తున్నారా? అయితే, ఈ ఫుడ్ తీసుకోవద్దు

ఫిలడెల్ఫియా నాట్స్ అక్షయపాత్ర ఆధ్వర్యంలో గణేశ్ మహా ప్రసాదం

పచ్చి ఉల్లిపాయలు తినడం వల్ల కలిగే సైడ్ ఎఫెక్ట్స్ ఏంటి?

బీపీ వున్నవారు ఏమేమి తినకుండా వుండాలి?

ఆధునిక వాస్కులర్ సర్జరీ అవయవాలు, ప్రాణాలను ఎలా కాపాడుతుంది?

తర్వాతి కథనం
Show comments