Webdunia - Bharat's app for daily news and videos

Install App

మరోసారి బండ పడింది... గ్యాస్ సిలిండర్ ధర పెరిగింది, ఎంతంటే?

Webdunia
శుక్రవారం, 1 అక్టోబరు 2021 (10:59 IST)
గ్యాస్ సిలిండర్ ధర మరోసారి పెరిగింది. ఆయిల్ మార్కెటింగ్ కంపెనీ మరోసారి ఎల్‌పీజీ ధరలను పెంచడంతో 19 కేజీల గ్యాస్ సిలిండర్ ధర పెరగనుంది. ఈ సిలిండర్ ధర రూ.45 మేర పెరగనుండగా 14 కేజీల గ్యాస్ సిలిండర్ ధరలో మార్పులేదు. ఇది కాస్త ఊరట కలిగించే అంశం.
 
అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు పెరగడంతో అమాంతం ధరల్లో మార్పులు చోటుచేసుకుంటున్నాయి. కాగా 14 కేజీల గ్యాస్ సిలిండర్ ధర రూ.854 వద్ద సాగుతోంది. మొత్తమ్మీద గ్యాస్ బండ రూ.1000కి చేరుకునే అవకాశం వుందంటున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కమల్ హాసన్, మణిరత్నం కాంబినేషన్ లో థగ్ లైఫ్ రియల్ రివ్యూ

Samantha: ఆరోగ్య సప్లిమెంట్‌ను సమర్థించిన సమంత.. మళ్లీ వివాదంలో హీరోయిన్

విష్ణు మంచు ఆల్ టైం బ్లాక్ బస్టర్ ఢీ రీ రిలీజ్

నవీన్ చంద్ర,లావణ్య త్రిపాఠి కల్ట్ క్లాసిక్ అందాల రాక్షసి రీరిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

త్యానీ జ్యువెలరీ కొత్త ప్రచార సారధిగా కనిపించనున్న షెఫాలీ షా

తర్వాతి కథనం
Show comments