మరోసారి బండ పడింది... గ్యాస్ సిలిండర్ ధర పెరిగింది, ఎంతంటే?

Webdunia
శుక్రవారం, 1 అక్టోబరు 2021 (10:59 IST)
గ్యాస్ సిలిండర్ ధర మరోసారి పెరిగింది. ఆయిల్ మార్కెటింగ్ కంపెనీ మరోసారి ఎల్‌పీజీ ధరలను పెంచడంతో 19 కేజీల గ్యాస్ సిలిండర్ ధర పెరగనుంది. ఈ సిలిండర్ ధర రూ.45 మేర పెరగనుండగా 14 కేజీల గ్యాస్ సిలిండర్ ధరలో మార్పులేదు. ఇది కాస్త ఊరట కలిగించే అంశం.
 
అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు పెరగడంతో అమాంతం ధరల్లో మార్పులు చోటుచేసుకుంటున్నాయి. కాగా 14 కేజీల గ్యాస్ సిలిండర్ ధర రూ.854 వద్ద సాగుతోంది. మొత్తమ్మీద గ్యాస్ బండ రూ.1000కి చేరుకునే అవకాశం వుందంటున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Nandamuri Kalyan: ఛాంపియన్ తో 35 ఏళ్ల తర్వాత నందమూరి కళ్యాణ్ చక్రవర్తి రీఎంట్రీ

మంత్రి సీతక్క లాంచ్ చేసిన కామాఖ్య ఇంటెన్స్ థ్రిల్లింగ్ ఫస్ట్ లుక్

ఘంటసాల ది గ్రేట్ మూవీ మరో శంకరాభరణం అవుతుందన్న ప్రముఖులు

నేను నమ్మితే షూటింగ్ కు కూడా ఎప్పుడో గానీ వెళ్లను : నిర్మాత కేఎల్ దామోదర ప్రసాద్

Akhil Akkineni : ప్రశాంత్ నీల్ తో అఖిల్ అక్కినేని చిత్రం ?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

winter health, శీతాకాలంలో ఉసిరి కాయలు ఎందుకు తినాలి?

Black Salt: నల్ల ఉప్పును తీసుకుంటే మహిళలకు ఏంటి లాభం?

61 ఏళ్ల రోగికి అరుదైన అకలేషియా కార్డియాకు POEM ప్రక్రియతో కొత్త జీవితం

ఎముక బలం కోసం రాగిజావ

భార్యాభర్తల కోసం ఈ చిట్కాలు..

తర్వాతి కథనం
Show comments