Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీలో పాఠశాల విద్యార్థులకు ఉచితంగా ట్యాబ్స్ పంపిణీ

Webdunia
బుధవారం, 21 డిశెంబరు 2022 (11:30 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తన పుట్టిన రోజు వేడుకలను బుధవారం జరుపుకుంటున్నారు. దీన్ని పురస్కరించుకుని ఏపీలోని విద్యార్థులకు శుభవార్త చెప్పింది. ఎనిమిదో తరగతి చదివే విద్యార్థులకు ట్యాబ్‌లు పంపిణీ చేస్తున్నారు. సీఎం జగన్ పుట్టిన రోజు సందర్భంగా డిసెంబరు 21వ తేదీ నుంచి అధికారంకా ఈ ట్యాబ్స్ పంపిణీ కార్యక్రమానికి శ్రీకారం చుడుతారు. 
 
ఈ నెల 28వ తేదీ నుంచి రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న 4,59,64,000 మంది ఎనిమిదో తరగతి చదివే విద్యార్థులకు ఈ ట్యాబ్స్‌ను ఉచితంగా పంపిణీ చేస్తారు. వీరితో పాటు 59176 మంది ఉపాధ్యాయులకు కూడా వీటిని అందజేస్తారు. ఈ మేరకు ఏపీ ప్రభుత్వం ఈ నెల 17వ తేదీన ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెల్సిందే. ఇదిలావుంటే, ఈ ట్యాబ్స్ పంపిణీ కోసం సీఎం జగన్ బుధవారం ఉమ్మడి ఒంగోలు జిల్లాలోని బాపట్ల, యడ్లపల్లిలో జరిగే కార్యక్రమంలో పాల్గొని ఈ ట్యాబ్స్‌ను పంపిణీ చేస్తారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'కన్నప్ప' రిలీజ్‌కు ముందు మంచు విష్ణుకు షాకిచ్చిన జీఎస్టీ అధికారులు

డబ్బుల కోసం సినిమాలు చేయాలని లేదు, కన్నప్ప లో ప్రభాస్, విష్ణు పాత్రలు హైలైట్ : శివ బాలాజీ

ఎంటర్టైన్మెంట్, లవ్ స్టోరీ వర్జిన్ బాయ్స్ కి సెన్సార్ నుండి ఏ సర్టిఫికెట్

శ్రీశైలం దర్శనంతో ఆధ్యాత్మిక ప్రయాణాన్ని ముగించిన మంచు విష్ణు

Kannappa first review : మంచు విష్ణు చిత్రం కన్నప్ప ఫస్ట్ రివ్యూ చెప్పేసిన నటుడు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గోరింటతో ఆరోగ్యం, అందం

వ్రిటిలైఫ్ ఆయుర్వేద చర్మ సంరక్షణ శ్రేణికి ప్రచారకర్తలుగా స్మృతి మంధాన, మణికా బాత్రా

దివ్యాంగ విద్యార్ధుల కోసం నాట్స్ ఉచిత బస్సు, విశాఖలో బస్సును లాంఛనంగా ప్రారంభించిన ఎంపీ భరత్

సయాటికా నొప్పి నివారణ చర్యలు ఏమిటి?

నేరేడు పండ్లు తింటే 8 ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments