Webdunia - Bharat's app for daily news and videos

Install App

ముగిసిన ఏపీ కేబినేట్ సమావేశం.. రాజధాని రైతులకు మెరుగైన ప్యాకేజీ

Webdunia
సోమవారం, 20 జనవరి 2020 (10:56 IST)
ఏపీ కేబినెట్ సమావేశం ముగిసింది. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన కొనసాగిన ఈ సమావేశంలో కీలక నిర్ణయాలపై ఆమోద ముద్ర వేశారు. రాజధాని రైతులకు మెరుగైన ప్యాకేజీ ఇచ్చే నిర్ణయం తీసుకున్నారు.
 
రాజధాని కోసం భూములిచ్చిన రైతులకు కౌలు 10 ఏళ్ల నుంచి 15 ఏళ్లకు పెంపును ప్రకటించారు. రైతు భరోసా కేంద్రాలకు ఆమోదం లభించింది. అలాగే 11 వేలకు పైగా రైతు భరోసా కేంద్రాలను ఏర్పాటు చేయాలని ఏపీ కేబినెట్ నిర్ణయించింది. అమరావతి ప్రాంతాన్ని మున్సిపల్ కార్పొరేషన్ గా ఏర్పాటు చేయాలని నిర్ణయించింది.
 
ఇంకా పరిపాలన, అభివృద్ధి వికేంద్రీకరణకు ఆమోదం, విశాఖకు సచివాలయం, హెచ్ఓడీ కార్యాలయాల తరలింపు, అమరావతిలోనే అసెంబ్లీ మూడు సెషన్లు వంటి కీలక నిర్ణయాలపై ఏపీ కేబినెట్ ఆమోదముద్ర వేసింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విడుదలకు సిద్దమైన రాజేంద్ర ప్రసాద్, అర్చన చిత్రం షష్టి పూర్తి

పదవిలో ఉన్నవారు బూతులు మాట్లాడితే పవర్ కోల్పోవాలి : గడ్డం రమణారెడ్డి

Pawan Kalyan:, హరిహరవీరమల్లు షూటింగ్ పూర్తి చేసిన పవన్ కళ్యాణ్

మ్యాచ్ గెలిచిన విజయ్ దేవరకొండ - కింగ్డమ్ సాంగ్ రీల్ చేయాలంటూ రిక్వెస్ట్

వారం రోజులుగా నిద్రలేని రాత్రులే గడుపుతున్నా : సమంత

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

వేసవికాలం: కడుపుకు అమృతం.. చద్దన్నం తింటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments