Webdunia - Bharat's app for daily news and videos

Install App

మా జగనన్న అందుకే లండన్ వెళ్లిపోతున్నాడు: బాంబు పేల్చిన వైఎస్ షర్మిల

ఐవీఆర్
బుధవారం, 8 మే 2024 (15:58 IST)
వైఎస్ జగన్ మోహన్ రెడ్డి విదేశీ పర్యటన ఖరారు అయ్యిందో లేదో తెలియదు కానీ మీడియాలో దీనిపై విపరీతంగా వార్తలు వస్తున్నాయి. ఆ వార్తలను పక్కనబెడితే... ఏకంగా ఆయన సోదరి వైఎస్ షర్మిల ఈ విషయంపై మాట్లాడారు. ఎన్నికల్లో పరాజయం తప్పదని భావించి మా జగన్ మోహన్ రెడ్డి గారు లండన్ వెళ్లిపోతున్నారంటూ చెప్పుకొచ్చారు.
 
ఊరు దాటి పోవడానికి, ఇక ఓటమిని ఒప్పుకుని అంగీకరించే పరిస్థితికి వచ్చేసారు. నేను ఓడిపోతే నా అరెస్టు ఖాయమని అనుకుని పాస్ పోర్ట్ కూడా సిద్ధం చేసుకుంటున్నారు. అందుకే వాళ్లు విదేశీ ప్రయాణం పేరిట తప్పించుకునే ప్లాన్ చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'కన్నప్ప' చిత్రాన్ని వీక్షించిన రజనీకాంత్

అర్జున్, జగపతి బాబు, వేణు ఎంటర్‌టైనర్ హనుమాన్ జంక్షన్ రీ-రిలీజ్

Ravi Teja: రవితేజ, కిషోర్ తిరుమల సినిమా హైదరాబాద్‌లో రెగ్యులర్ షూటింగ్

Rajinikanth: కన్నప్ప సినిమాను చూసి ఆశీర్వదించిన రజనీకాంత్

Nag Ashwin : సుహాస్, శివాని నగరం కాంబినేషన్ లో సినిమాకు నాగ్ అశ్విన్ క్లాప్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తాటి కల్లు ఆరోగ్య ప్రయోజనాలు

Night shifts: నైట్ షిఫ్ట్ చేస్తున్న మహిళలకు ఆస్తమా వచ్చే ప్రమాదం ఎక్కువ

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

తర్వాతి కథనం
Show comments