Webdunia - Bharat's app for daily news and videos

Install App

జగన్ చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ నియామకం

Webdunia
శుక్రవారం, 24 మే 2019 (12:29 IST)
ఈ నెల30 వ తేదీన ఆంధ్రప్రదేశ్ నూతన ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. దీంతో జగన్‌కి చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్‌ని ఏపీ హోం శాఖ నియమించింది. వైఎస్.జగన్ చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్‌గా అమర్లపూడి ‌జోషిని నియమిస్తూ ఉత్తర్వులు జారీచేసింది. 
 
ప్రస్తుతం ఏపీ సీఎం సెక్యూరిటీ వింగ్‌లో విధులు నిర్వహిస్తున్న జోషిని తిరిగి జగన్ సెక్యూరుటీ ఆఫీసర్‌గా గా బాధ్యతలు చేపట్టారు. ఇదిలావుంటే జగ‌న్‌ను కలవడానికి ఐపీఎస్, ఐఏఎస్ అధికారులు తాడేపల్లిలోని వైకాపా అధినేత నివాసానికి క్యూకడుతున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

శ్రీలీలకు నిశ్చితార్థం జరిగిపోయిందా? బిగ్ డే కమింగ్ సూన్ అంటూ ట్వీట్

కుమారుడు కోసం ఒక్కటైన మాజీ దంపతులు.. ఎవరు వారు?

Kalpika: మీ అమ్మ కడుపులో పుట్టావా.. నువ్వు అసలు ఆడదానివేనా? కల్పికపై రెచ్చిపోయిన? (video)

Natti: ఆర్.నారాయణమూర్తి కార్పొరేట్ శక్తుల్లో బందీ అయ్యారు : నట్టికుమార్ విమర్శ

మేఘాలు చెప్పిన ప్రేమ కథ లో నరేష్ అగస్త్య ఏమి చెబుతున్నారు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

క్యారెట్ రసంలో తేనె కలిపి సేవిస్తే...

మింత్రా ఇవోఆర్ఎస్ 22వ ఎడిషన్ ఇప్పుడు 10 వేల బ్రాండ్ల నుంచి 4 మిలియన్లకు పైగా స్టైళ్లతో...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

తర్వాతి కథనం
Show comments