Webdunia - Bharat's app for daily news and videos

Install App

'జగన్ అనే నేను'... మాట ఇస్తున్నా... ఉత్తరాంధ్రలో జగన్ ప్రభంజనం

“జగన్ అనే నేను... మాట ఇస్తున్నా.. మాట తప్పటం మా ఇంటావంటా లేదు. కాపులకు 5000 కోట్లు ఇస్తాను అన్న చంద్రబాబు కేవలం 1300 కోట్లు ఇచ్చాడు. నేను హామీ ఇస్తున్నా ప్రతి కాపు సోదరుడు మేలు కోసం 10 వేల కోట్లు ఇస్తాను'' అంటూ జగన్ మోహన్ రెడ్డి ఉత్తరాంధ్రలో ప్రజలతో

Webdunia
బుధవారం, 1 ఆగస్టు 2018 (10:33 IST)
“జగన్ అనే నేను... మాట ఇస్తున్నా.. మాట తప్పటం మా ఇంటావంటా లేదు. కాపులకు 5000 కోట్లు ఇస్తాను అన్న చంద్రబాబు కేవలం 1300 కోట్లు ఇచ్చాడు. నేను హామీ ఇస్తున్నా ప్రతి కాపు సోదరుడు మేలు కోసం 10 వేల కోట్లు ఇస్తాను'' అంటూ జగన్ మోహన్ రెడ్డి ఉత్తరాంధ్రలో ప్రజలతో చెపుతుంటే భారీ స్పందన లభించింది.
 
ఈ సందర్భంగా జగన్ మోహన్ రెడ్డి ఇంకా మాట్లాడుతూ... ఈ పెద్దలందరికీ చెప్తున్నా. యూ టర్న్ తీసుకోవడం ఇంటావంటా లేదు. బీసీలకు అన్యాయం జరుగకుండా కాపులకు మేము మద్దతిస్తాం. వైఎస్సార్సీపి అధికారంలోకి రాగానే ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తున్నాం. చంద్రబాబులా చెప్పి మడమ తిప్పడం మేము చేయము. చెప్పింది చేస్తాం అంటూ జగన్ మోహన్ రెడ్డి అన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఫ్లాష్..ష్లాష్... అఖండ 2లో చైల్డ్ ఆర్టిస్టుగా హర్షాలి మల్హోత్రా !

సౌదీ అరేబియాలో ఘనంగా ఎన్టీఆర్‌ సినీ వజ్రోత్సవ వేడుకలు

గాయాలు, చేతిలో మంగళసూత్రం పట్టుకున్న ప్రదీప్ రంగనాథన్.. డ్యూడ్ ఫస్ట్ లుక్

యశ్వంత్ చిత్రం కథకళి ప్రారంభం చేయడం ఆనందంగా వుంది: నిహారిక

కామెడీ ఛాలెంజ్ లాంటిదే, బ్రహ్మానందం అభిమానంతో అలా చెప్పారు : వెన్నెల కిషోర్,

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Moringa Soup: మునగాకు సూప్ తాగితే మహిళలకు ఎంత మేలో తెలుసా?

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

హైదరాబాద్‌లోని GKB ఆప్టికల్స్ స్టోర్‌ను సందర్శించిన క్రికెట్ స్టార్ పాట్ కమ్మిన్స్

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

తర్వాతి కథనం
Show comments