Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలుగుదేశం పార్టీ పరిస్థితి మరీ అంత ఘోరంగా వుందా? అంబటి ఏం చెప్పారో చూడండి

Webdunia
శుక్రవారం, 12 మార్చి 2021 (17:56 IST)
తెలుగుదేశం పార్టీ వచ్చే అసెంబ్లీ ఎన్నికల నాటికి నామరూపాలు లేకుండా పోతుందని వైసిపి ఎమ్మెల్యే అంబటి రాంబాబు జోస్యం చెప్పారు. పంచాయతీ ఎన్నికల్లో సైకిల్ గుర్తు ఎటు పోయిందో తెలియలేదన్నారు. జగన్ గారి పట్ల వున్న నమ్మకంతో రాష్ట్ర ప్రజలు ఏ ఎన్నిక వచ్చినా తమ పార్టీకి భారీ మెజారిటీని కట్టబెడుతున్నారన్నారు.
 
పంచాయతీ ఎన్నికల ఫలితాలు మాదిరిగానే మున్సిపల్ ఎన్నికల ఫలితాలు కూడా వస్తాయన్నారు. సత్తెనపల్లిలో పది స్థానాలకు ఆ పార్టీ అభ్యర్థుల కోసం తీవ్రంగా ప్రయత్నించినా అభ్యర్థులే దొరకలేదని ఎద్దేవా చేశారు.
 
వచ్చే అసెంబ్లీ ఎన్నికల నాటికి తెదేపా కనుమరుగైపోతుందనీ, ఆ పార్టీ నుంచి పోటీ చేసి ఓడిపోవడం కంటే పోటీ చేయకుండా వుండటమే మంచిదని చాలామంది తప్పుకుంటారని జోస్యం చెప్పారు. మరి అంబటి రాంబాబు చెప్పినట్లే తెదేపా పరిస్థితి వుంటే ఇక ఆ పార్టీ పరిస్థితి ఏమిటో?

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నా మనసుకు చేరువైన పాత్ర ఏదీ లేదు : పవన్ కళ్యాణ్

హీరో విజయ్ దేవరకొండపై అట్రాసిటీ కేసు

Sekhar Kammula: సరస్వతి దేవి తల ఎత్తుకొని చూసే సినిమా కుబేర : శేఖర్ కమ్ముల

రవితేజ, రిచా గంగోపాధ్యాయ్ బ్లాక్ బస్టర్ మిరపకాయ్ రీ రిలీజ్

ఫ్యామిలీ ఫెయిల్యూర్ స్టోరీ నేపథ్యంగా స:కుటుంబానాం చిత్రం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శరీరానికి శక్తినిచ్చే బాదం, రాగి మాల్ట్‌ ఇలా చేయాలి

ఈ పండ్లు తింటే శరీరానికి కావలసినంత ప్రోటీన్

మిట్రల్ రెగర్జిటేషన్ చికిత్స: దేశంలో ట్రాన్స్‌కాథెటర్-ఎడ్జ్-టు-ఎడ్జ్ రిపేర్ సిస్టం మైక్లిప్‌ను ప్రారంభించిన మెరిల్

మలాసనం వేసి గోరువెచ్చని మంచినీళ్లు తాగితే?

బిస్కెట్లు తింటే ఆకలి తీరుతుందేమో కానీ...

తర్వాతి కథనం
Show comments