Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ డిస్కమ్‌ల వెబ్‌సైట్లు హ్యాక్

Webdunia
గురువారం, 2 మే 2019 (15:08 IST)
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ డిస్కమ్‌ల వెబ్‌సైట్లు హ్యాక్‌కు గురయ్యాయి. ఏపీ, తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థల వెబ్‌సైట్స్‌పై రాన్సమ్‌వేర్ వైరస్‌తో దాడి చేశారు.


కీలక డేటాను తస్కరించి డిలీట్ చేసిన సైబర్ నేరగాళ్లు రూ.35 కోట్లు డిమాండ్ చేశారు. టీఎస్ఎస్‌పీడీసీఎల్, టీఎస్‌ఎన్‌పీడీసీఎల్, ఏపీఎస్పీడీసీఎల్, ఏపీఈపీడీసీఎల్ వెబ్ సైట్లను హ్యాక్ చేసి పెద్ద మొత్తంలో డబ్బులు డిమాండ్ చేశారు.
 
ఆ డబ్బు చెల్లిస్తేనే డేటా ఇస్తామంటూ షరత్ పెట్టారు. ఐతే డేటా బ్యాకప్ ఉండడంతో ముప్పు తప్పింది. వెంటనే డిస్కమ్‌‍ల వెబ్‌‌సైట్స్ హ్యాకింగ్‌పై సీసీఎస్ పోలీసులకు టీఎస్ఎస్‌పీడీసీఎల్ ఫిర్యాదు చేసింది. ఐటీ యాక్ట్ కింద కేసు నమోదుచేసిన సైబర్ క్రైమ్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మెగాస్టార్ చిరంజీవి పై సెస్సెషనల్ కామెంట్ చేసిన అనిల్ రావిపూడి

NTR: ఎన్టీఆర్, నాగార్జునల భిన్నమైన పాత్రలకు తొలి అడుగులు సక్సెస్ సాధిస్తాయా?

చిత్రపురి కార్మిలకు మోసం చేసిన వల్లభనేని అనిల్‌ కు మంత్రులు, అధికారులు అండ ?

బిగ్ బాస్ సీజన్ 19: పహల్గామ్ దాడి బాధితురాలు హిమాన్షి నర్వాల్.. ఈ షోలో ఎంట్రీ ఇస్తారా?

పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్‌గా విజయ్ ఆంటోనీ భద్రకాళి డేట్ ఫిక్స్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పెరుగుతో వీటిని కలిపి తినకూడదు, ఎందుకంటే?

సత్తెనపల్లి మొల్లమాంబ వృద్ధాశ్రమంలో నాట్స్ అన్నదానం

టమేటోలు తింటే కలిగే ఆరోగ్యప్రయోజనాలు ఏమిటి?

Chapati Wheat Flour: ఫ్రిజ్‌లో చపాతీ పిండిని నిల్వ చేస్తే ఆరోగ్యానికి మేలు జరుగుతుందా?

మహిళలు వంకాయను తీసుకుంటే.. ఏంటి లాభం?

తర్వాతి కథనం
Show comments