Webdunia - Bharat's app for daily news and videos

Install App

గ్రేడింగ్ విధానంలో ఇంటర్ ఫలితాలు.. ఎపుడంటే..

Webdunia
గురువారం, 22 జులై 2021 (17:06 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సర ఫలితాలు శుక్రవారం సాయంత్రం వెల్లడికానున్నాయి. ఈ మేరకు ఏపీ విద్యాశాఖ సిద్ధమైంది. ఇందుకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు పూర్తి అయ్యాయి. ఈ మేరకు శుక్రవారం సాయంత్రం 4 గంటలకు ఇంటర్ ఫలితాలు విడుదల చేస్తున్నట్లు ఏపీ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్ ప్రకటించారు. 
 
కాగా కరోనా కారణంగా ఇంటర్ పరీక్షలు రద్దు అయ్యాయి. ఈ నేపథ్యంలో ఫలితాలు ఎలా ఉంటాయోనని విద్యార్థుల్లో ఉత్కంఠ నెలకొంది. ఇంటర్ ఫస్టియర్ పరీక్షలు కూడా జరగలేదు. అయితే గ్రేడ్ల విధానంలో వారిని పాస్ చేసి సెకండియర్‌కు పంపారు. ఇప్పుడు ఇదే విధానంలోనే ఇంటర్ విద్యార్థులను కూడా పాస్ చేయనున్నట్లు తెలుస్తోంది. 
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Allu Arjun: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ముందే పుష్ప-2 డైలాగ్ చెప్పిన అల్జు అర్జున్ (video)

Anirudh Ravichander: కావ్య మారన్‌ను వివాహం చేసుకోబోతున్న అనిరుధ్?

Manchu Lakshmi: నేను లండన్ వెళ్లలేదు.. ముంబై వెళ్ళాను.. మంచు లక్ష్మి (video)

Prabhas: ప్రభాస్, మారుతీ, థమన్ నవ్వులోంచి రాజా సాబ్ టీజర్ రాబోతుంది

తెలంగాణ గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డ్స్‌ వేడుకను విజయంవంతం చేయాలి :దిల్‌ రాజు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది

కొలెస్ట్రాల్ వెన్నలా కరిగిపోవాలంటే ఇది తాగాల్సిందే

తర్వాతి కథనం
Show comments