Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఈ నెల 18 వరకు ఇంటర్‌ ఫీజు గడువు పొడిగింపు

Webdunia
శుక్రవారం, 12 ఫిబ్రవరి 2021 (10:26 IST)
ఇంటర్‌ ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు పరీక్ష ఫీజు షెడ్యూల్‌ను ఏపీ ఇంటర్మీడియట్‌ బోర్డు పొడిగించింది. 2020-21 విద్యా సంవత్సరం పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు ఫిబ్రవరి 11లోపు ఫీజు చెల్లించాలని బోర్డు ముందుగా వెల్లండించింది.

ఈ గడువును ఈ నెల 18 వరకు పొడిగిస్తున్నట్లు బోర్డు కార్యదర్శి వి.రామకృష్ణ గురువారం ఒక ప్రకటన ద్వారా తెలిపారు. విద్యార్థులు ఈ నెల 18వ తేదీలోపు కళాశాల ప్రిన్సిపల్స్‌కు చెల్లించాలని పేర్కొన్నారు.

బోర్డు అకౌంటుకు ఈ నెల 19వ తేదీలోపు ఆన్‌లైన్‌ ద్వారా బదిలీ చేయాలని ప్రిన్సిపల్స్‌కు తెలిపారు. ఎంఎన్‌ఆర్‌, ఫీజు చెల్లింపు సమాచారాన్ని ఈ నెల 20వ తేదీలోపు ఆర్‌ఐఒ కార్యాలయంలో ప్రింటు తీయాలని వివరించారు. విద్యార్థులు, తల్లిదండ్రులు బోర్డు అధికారిక వెబ్‌సైట్‌ bఱవ.aజూ.స్త్రశీఙ.ఱఅ ద్వారా చెల్లించొచ్చని పేర్కొన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వెన్నెల కిషోర్, అనన్య నాగళ్ల చిత్రం శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్

పద్మవ్యూహంలో చక్రధారి ఎలా ఉందంటే.. రివ్యూ

శ్రీలీల తగ్గలేదు.. చేతిలో మూడు సినిమాలతో రెడీగా వుంది..

విజయ్ ఆంటోనీ పొయెటిక్ యాక్షన్ ఫిల్మ్ తుఫాన్ రాబోతుంది

పొట్టేల్ మూవీ నుంచి కాల భైరవ పాడిన బుజ్జి మేక సాంగ్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

క్వీన్ ఆఫ్ ఫ్రూట్ మాంగోస్టీన్ తింటే ప్రయోజనాలు ఏమిటి?

ఎర్రటి అరటి పండ్లు తింటే ఆరోగ్యానికి మంచిదేనా?

అంతర్జాతీయ యోగ దినోత్సవం: మీరు యోగా ఎందుకు చేయాలి?

సహజసిద్ధంగా మధుమేహాన్ని నియంత్రించే మార్గాలు ఇవే

బాదంతో ఈ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని వేడుక చేసుకోండి

తర్వాతి కథనం
Show comments