Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఈ నెల 18 వరకు ఇంటర్‌ ఫీజు గడువు పొడిగింపు

Webdunia
శుక్రవారం, 12 ఫిబ్రవరి 2021 (10:26 IST)
ఇంటర్‌ ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు పరీక్ష ఫీజు షెడ్యూల్‌ను ఏపీ ఇంటర్మీడియట్‌ బోర్డు పొడిగించింది. 2020-21 విద్యా సంవత్సరం పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు ఫిబ్రవరి 11లోపు ఫీజు చెల్లించాలని బోర్డు ముందుగా వెల్లండించింది.

ఈ గడువును ఈ నెల 18 వరకు పొడిగిస్తున్నట్లు బోర్డు కార్యదర్శి వి.రామకృష్ణ గురువారం ఒక ప్రకటన ద్వారా తెలిపారు. విద్యార్థులు ఈ నెల 18వ తేదీలోపు కళాశాల ప్రిన్సిపల్స్‌కు చెల్లించాలని పేర్కొన్నారు.

బోర్డు అకౌంటుకు ఈ నెల 19వ తేదీలోపు ఆన్‌లైన్‌ ద్వారా బదిలీ చేయాలని ప్రిన్సిపల్స్‌కు తెలిపారు. ఎంఎన్‌ఆర్‌, ఫీజు చెల్లింపు సమాచారాన్ని ఈ నెల 20వ తేదీలోపు ఆర్‌ఐఒ కార్యాలయంలో ప్రింటు తీయాలని వివరించారు. విద్యార్థులు, తల్లిదండ్రులు బోర్డు అధికారిక వెబ్‌సైట్‌ bఱవ.aజూ.స్త్రశీఙ.ఱఅ ద్వారా చెల్లించొచ్చని పేర్కొన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Rashmika: సల్మాన్ ఖాన్‌, రష్మిక మందన్నకెమిస్ట్రీ ఫెయిల్

రోషన్ కనకాల మోగ్లీ 2025 నుంచి బండి సరోజ్ కుమార్ లుక్

Sai Kumar : సాయి కుమార్‌ కు అభినయ వాచస్పతి అవార్డుతో సన్మానం

మ్యాడ్ స్క్వేర్ నాలుగు రోజుల్లో.70 కోట్ల గ్రాస్ చేసింది : సూర్యదేవర నాగవంశీ

Nani: HIT: ది 3rd కేస్ నుంచి న్యూ పోస్టర్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

హింద్‌వేర్ స్మార్ట్ అప్లయెన్సెస్ వారి మార్కస్ 80 బిల్ట్-ఇన్ ఓవెన్‌తో వంట

గర్భధారణ సమయంలో మహిళలు లెగ్గింగ్స్ ధరించవచ్చా?

ఈ 5 పదార్థాలను పరగడుపున తింటే?

రాత్రి పడుకునే ముందు జాజికాయ నీరు తాగితే?

బెల్లీ ఫ్యాట్ కరిగిపోయి అధికబరువు తగ్గిపోవాలంటే?

తర్వాతి కథనం
Show comments