Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీలో జూన్‌ 3న ఇంటర్‌ పరీక్ష

Webdunia
శనివారం, 16 మే 2020 (16:24 IST)
కరోనా వైరస్‌ కారణంగా ఆగిపోయిన ఇంటర్‌ పరీక్ష జూన్‌ 3న నిర్వహించనున్నారు. ఈ మేరకు ఇంటర్మీడియట్‌ విద్యామండలి ఒక ప్రకటన విడుదల చేసింది.

ఏప్రిల్‌ 23న జరగాల్సిన ఇంటర్మీడియేట్‌ ద్వితీయ సంవత్సరం మోడ్రన్‌ లాంగ్వేజ్‌, జియోగ్రఫీ పరీక్షలు జూన్‌ 3న జరుగుతాయని పేర్కొంది.

కరోనా నివారణ జాగ్రత్తలు పాటిస్తూ ఉదయం 9గంటల నుంచి 12 గంటల వరకు నిర్వహిస్తామని తెలిపింది. పరీక్షకు హాజరయ్యే విద్యార్థులు మాస్క్‌ను కచ్చితంగా వెంట తెచ్చుకోవాలని ఆదేశించింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

క్యాస్టింగ్ కౌచ్ ఆరోపణలు చూసి నవ్వుకున్నారు : విజయ్ సేతుపతి

బోల్డ్‌గా నటిస్తే అలాంటోళ్లమా? అనసూయ ప్రశ్న

తెలుగు, హిందీ భాషల్లో రాబోతోన్న సట్టముమ్ నీతియుమ్

ఏలుమలై నుంచి సిధ్ శ్రీరామ్ ఆలపించిన రా చిలకా మెలోడీ సాంగ్

Prabhas: ప్రభాస్ కొత్త లుక్ తో పూరి జగన్నాథ్, ఛార్మికి పలుకరింపు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తీపి మొక్కజొన్న తింటే?

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

తర్వాతి కథనం
Show comments