Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీలో జూన్‌ 3న ఇంటర్‌ పరీక్ష

Webdunia
శనివారం, 16 మే 2020 (16:24 IST)
కరోనా వైరస్‌ కారణంగా ఆగిపోయిన ఇంటర్‌ పరీక్ష జూన్‌ 3న నిర్వహించనున్నారు. ఈ మేరకు ఇంటర్మీడియట్‌ విద్యామండలి ఒక ప్రకటన విడుదల చేసింది.

ఏప్రిల్‌ 23న జరగాల్సిన ఇంటర్మీడియేట్‌ ద్వితీయ సంవత్సరం మోడ్రన్‌ లాంగ్వేజ్‌, జియోగ్రఫీ పరీక్షలు జూన్‌ 3న జరుగుతాయని పేర్కొంది.

కరోనా నివారణ జాగ్రత్తలు పాటిస్తూ ఉదయం 9గంటల నుంచి 12 గంటల వరకు నిర్వహిస్తామని తెలిపింది. పరీక్షకు హాజరయ్యే విద్యార్థులు మాస్క్‌ను కచ్చితంగా వెంట తెచ్చుకోవాలని ఆదేశించింది.

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments