Webdunia - Bharat's app for daily news and videos

Install App

అన్న క్యాంటీన్ల నోట్లో అడ్డంగా పచ్చి వెలక్కాయ్... మూతపడుతున్నాయ్...

Webdunia
గురువారం, 6 జూన్ 2019 (18:21 IST)
ఒక ప్రభుత్వం వస్తే మరో ప్రభుత్వం సంక్షేమ పథకాలు అటకెక్కుతాయి. వాటి స్థానంలో వేరేవి వచ్చి చేరుతాయి. ప్రస్తుతం అన్న క్యాంటీన్ల పరిస్థితి కూడా దాదాపు అలాగే వుంది. ఈ క్యాంటీన్లను నిర్వహిస్తున్న నిర్వాహకులకు ఇవ్వాల్సిన బకాయిలు కొండలా పేరుకుపోవడంతో వాటిని కాస్తా మెల్లిగా మూసేస్తున్నారు. వచ్చింది కొత్త ప్రభుత్వం, అది కూడా జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం. అన్న క్యాంటీన్లకు బదులు వైఎస్సార్ క్యాంటీన్లయితే నిధులు వస్తాయేమో గానీ అన్న క్యాంటీన్లకు ఎలా వస్తాయన్నది సహజంగా తలెత్తే ప్రశ్నే. 
 
ఇకపోతే రాష్ట్రంలో కేవలం రూ. 5కే చక్కటి భోజనం అందిస్తామంటూ గత చంద్రబాబు ప్రభుత్వం అన్న క్యాంటీన్లను ఏర్పాటు చేసింది. రాష్ట్రవ్యాప్తంగా ఇవి సుమారు 200 దాకా వున్నట్లు తెలుస్తోంది. వీటిలో ఆహారాన్ని తయారుచేసి ఇచ్చేందుకు ప్రభుత్వం నుంచి నిధులు వస్తుండేవి. కానీ ఎన్నికల నేపధ్యంలో ఒక్కసారిగా ప్రభుత్వం నుంచి నిధులు రావడం ఆగిపోయింది. దీనితో సుమారు రూ. 45 కోట్ల మేర బకాయిలు చెల్లించాల్సి వచ్చింది ప్రభుత్వం. ఈ నిధులను కొత్త ప్రభుత్వం చెల్లిస్తుందా లేదా అన్నది ప్రశ్న.

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments