Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇంద్రకీలాద్రిపై నేడు నిజ‌రూప దుర్గాదేవి దర్శనం

Webdunia
బుధవారం, 13 అక్టోబరు 2021 (10:59 IST)
ద‌సరా శ‌ర‌న్న‌వ‌రాత్రుల్లో భాగంగా ఏడ‌వ రోజైన నిజ ఆశ్వ‌యుజ శుద్ధ అష్ట‌మి సంద‌ర్భంగా బుధవారం  ఇంద్ర‌కీలాద్రిపై కొలువైన జ‌గ‌న్మాత క‌న‌క‌దుర్గ‌మ్మ శ్రీదుర్గాదేవిగా ద‌ర్శ‌న‌మిస్తుంది. నిజ‌రూపంలో ఉన్న అమ్మ‌వారిని ద‌ర్శించుకునేందుకు భ‌క్తులు ఇంద్ర‌కీలాద్రిపై బారులు తీరి ఉన్నారు. అమ్మ ద‌య ఉంటే అన్నీ ఉన్ట‌ట్లే అని భ‌క్తితో దుర్గ‌మ్మ‌ను కొలుస్తున్నారు.
 
అష్ట‌మి నాడు దుర్గాదేవిగా భ‌క్తుల‌ను సాక్షాత్కారిస్తుంది జ‌గ‌దంబ‌. దుర్గ‌ముడ‌నే రాక్ష‌సుడిని సంహ‌రించినందున దుర్గ అని పేరొచ్చింది. దుర్గ‌తుల‌ను నివారించే మ‌హాశ‌క్తి స్వ‌రూపంగా భ‌క్తులు దుర్గాదేవిని కొలుస్తారు. ఎరుపు రంగు చీర‌లో త్రిశూలం చేత‌ప‌ట్టి కోటి సూర్య‌ప్ర‌భ‌ల‌తో వెలుగొందే ఈ అమ్మ‌వారిని ఎర్ర‌టి పుష్పాల‌తో పూజిస్తే శ‌త్రు బాధ‌లు న‌శిస్తాయి. ఈ రోజున అమ్మ‌వారికి అత్యంత ప్రీతిపాత్ర‌మైన గారెలు, క‌దంబం (కూర‌గాయ‌లు, అన్నం క‌లిపి వండేది) బెల్లం, పాయ‌సం నైవేద్యంగా స‌మ‌ర్పిస్తారు. ఈ రోజున భ‌క్తులు దుర్గాష్ట‌మిగా కూడా జ‌రుపుకుంటారు.

సంబంధిత వార్తలు

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments