Webdunia - Bharat's app for daily news and videos

Install App

బస్సుకు బ్రేక్ ఫెయిల్ - లోయలోపడి 28 మంది మృతి

Webdunia
బుధవారం, 13 అక్టోబరు 2021 (10:53 IST)
నేపాల్ దేశ రాజధాని ఖాట్మండులో ఓ ఘోరం జరిగింది. బస్సుకు బ్రేకులు ఫెయిల్ కావడంతో లోయలోపడిపోయింది. ఈ ప్రమాదంలో 28 మంది ప్రయాణికులు మృతి చెందారు. ఈ ఘటన నేపాల్‌లోని ముగు జిల్లాలో జరిగింది. 
 
బ్రేక్‌లు ఫెయిల్ కావ‌డం వ‌ల్ల ప్ర‌మాదం జ‌రిగి ఉంటుంద‌ని కొంద‌రు భావిస్తున్నారు. ప్ర‌మాదంలో గాయ‌ప‌డిన వారిని సహాయక బృందాలు ర‌క్షించాయి. ఈ ఘ‌ట‌న‌పై విచార‌ణ చేప‌డుతున్న‌ట్లు పోలీసులు చెప్పారు. 
 
నేపాల్‌లో పండుగ సీజ‌న్ మొదలైంది. దీంతో అనేక మంది పండుగ వేడుక‌ల్లో పాల్గొనేందుకు ప్ర‌యాణాలు చేస్తున్నారు. ఈ ప్ర‌మాదంలో గాయ‌ప‌డిన డ‌జ‌ను మందికి చికిత్స‌ను అందించారు. ప్ర‌మాదం స‌మ‌యంలో బ‌స్సులో ఎంత మంది ప్ర‌యాణికులు ఉన్నారో ఎవ‌రికీ తెలియ‌దు. దీంతో మరణాల సంఖ్య పెరిగే అవకాశంవుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Nara Lokesh: పవన్ కల్యాణ్ అన్న స్వాగ్ నాకు చాలా ఇష్టం: నారా లోకేష్

Pawan: సత్యానంద్ నుంచి ధైర్యాన్ని, జీవిత పాఠాలను నేర్చుకున్నా : పవన్ కళ్యాణ్

నా పేరు పవన్... అన్ని చోట్లా ఉంటా... వాళ్లకు వాతలు పెడతా : పవన్ కళ్యాణ్

షూటింగ్ లో అడివి శేష్, మృణాల్ ఠాకూర్ కు స్వల్పగాయాలు !

అర్జున్ రెడ్డి తర్వాత విజయ్ దేవరకొండ సరైన సినిమా లేదు: నిర్మాత నాగవంశీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

Monsoon: వర్షాకాలం.. గ్లాసుడు గోరువెచ్చని నీరు బెస్ట్.. సలాడ్స్, చల్లని పానీయాలు వద్దు

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

తర్వాతి కథనం
Show comments