Webdunia - Bharat's app for daily news and videos

Install App

మచిలీపట్నం-విశాఖపట్నం.. అట్టహాసంగా ఇంద్ర ఎ. సి బస్సు సర్వీసు ప్రారంభం

Webdunia
శుక్రవారం, 2 ఆగస్టు 2019 (07:56 IST)
ఎ.పి.ఎస్.ఆర్.టి.సి నూతనంగా ప్రవేశ పెట్టిన మచిలీపట్నం-విశాఖపట్నం 'ఇంద్ర' ఎ. సి. బస్సు సర్వీసు ప్రప్రథమంగా రాష్ట్ర రవాణా మంత్రి పేర్ని వెంకట రామయ్య (నాని), పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి వెంకటేశ్వరరావు (నాని) మచిలీపట్నంలో ప్రాంభించారు.
 
 ఈ బస్సు సర్వీసు ప్రతి రోజు రాత్రి 8 గంటలకు అలాగే విశాఖపట్నం నుండి రాత్రి 9.15 గంటలకు బయలుదేరుతుంది. మచిలీపట్నం, గుడివాడ, కలిదిండి, భీమవరం, కాకినాడ మీదుగా విశాఖపట్నం చేరుకుంటుంది. మచిలీపట్నం నుండి చీరాల వరకు ఉదయం 5 గంటలకు, మధ్యాన్నం 1.30 గంటలకు అల్ట్రా డీలుక్స్ సర్వీసులు కూడా రాష్ట్ర మంత్రి ప్రారంభించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బెట్టింగ్ యాప్‌ల ప్రమోషన్‌: ఈడీ ముందు హాజరైన రానా దగ్గుబాటి

వినోదంతోపాటు నాకంటూ హిస్టరీ వుందంటూ రవితేజ మాస్ జాతర టీజర్ వచ్చేసింది

వింటేజ్ రేడియో విరిగి ఎగిరిపోతూ సస్పెన్స్ రేకెత్తిస్తున్న కిష్కిందపురి పోస్టర్‌

భార్య చీపురుతో కొట్టిందన్న అవమానంతో టీవీ నటుడి ఆత్మహత్య

Mangli: ఏలుమలై నుంచి మంగ్లీ ఆలపించిన పాటకు ఆదరణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కూల్‌డ్రింక్స్ తాగితే పక్షవాతం తప్పదంటున్న వైద్య నిపుణులు

స్నాక్స్ గుగ్గిళ్లు తింటే బలం, ఇంకా ఏం ప్రయోజనాలు?

గౌరవ్ గుప్తా తన బ్రైడల్ కౌచర్ కలెక్షన్, క్వాంటం ఎంటాంగిల్‌మెంట్ ఆవిష్కరణ

Business Ideas: మహిళలు ఇంట్లో వుంటూనే డబ్బు సంపాదించవచ్చు.. ఎలాగో తెలుసా?

Javitri for Skin: వర్షాకాలంలో మహిళలు జాపత్రిని చర్మానికి వాడితే..?.. ఆరోగ్యానికి కూడా?

తర్వాతి కథనం
Show comments