Webdunia - Bharat's app for daily news and videos

Install App

మచిలీపట్నం-విశాఖపట్నం.. అట్టహాసంగా ఇంద్ర ఎ. సి బస్సు సర్వీసు ప్రారంభం

Webdunia
శుక్రవారం, 2 ఆగస్టు 2019 (07:56 IST)
ఎ.పి.ఎస్.ఆర్.టి.సి నూతనంగా ప్రవేశ పెట్టిన మచిలీపట్నం-విశాఖపట్నం 'ఇంద్ర' ఎ. సి. బస్సు సర్వీసు ప్రప్రథమంగా రాష్ట్ర రవాణా మంత్రి పేర్ని వెంకట రామయ్య (నాని), పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి వెంకటేశ్వరరావు (నాని) మచిలీపట్నంలో ప్రాంభించారు.
 
 ఈ బస్సు సర్వీసు ప్రతి రోజు రాత్రి 8 గంటలకు అలాగే విశాఖపట్నం నుండి రాత్రి 9.15 గంటలకు బయలుదేరుతుంది. మచిలీపట్నం, గుడివాడ, కలిదిండి, భీమవరం, కాకినాడ మీదుగా విశాఖపట్నం చేరుకుంటుంది. మచిలీపట్నం నుండి చీరాల వరకు ఉదయం 5 గంటలకు, మధ్యాన్నం 1.30 గంటలకు అల్ట్రా డీలుక్స్ సర్వీసులు కూడా రాష్ట్ర మంత్రి ప్రారంభించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Jaggareddy: అంతా ఒరిజిన‌ల్, మీకు తెలిసిన జెగ్గారెడ్డిని తెర‌మీద చూస్తారు : జ‌గ్గారెడ్డి

Ram Charan: శ్రీరామ‌న‌వ‌మి సంద‌ర్భంగా రామ్ చ‌ర‌ణ్ చిత్రం పెద్ది ఫ‌స్ట్ షాట్

Samantha: శుభం టీజర్ చచ్చినా చూడాల్సిందే అంటున్న స‌మంత

ఆ గాయం నుంచి ఆరు నెలలుగా కోలుకోలేకపోతున్నా : రకుల్ ప్రీత్ సింగ్

'ఎంపురాన్‌'లో ఆ సన్నివేశాలు ప్రియమైన వారిని బాధించాయి, క్షమించండి : మోహన్‌లాల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మనసే సుగంధం తలపే తీయందం

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments