Webdunia - Bharat's app for daily news and videos

Install App

కడపలో 10 వేల ఏళ్ల నాటి ఆదిమానవుల చిత్రాలు

Webdunia
గురువారం, 19 డిశెంబరు 2019 (06:01 IST)
ప్రపంచంలోనే అత్యంత అరుదైన ఆదిమానవుల రేఖా చిత్రాలను కడప జిల్లాలో గుర్తించారు. ఇవి దాదాపు పదివేల సంవత్సరాల క్రితం నాటివిగా భావిస్తున్నారు.

కడప జిల్లా చింతకుంటలో బయటపడ్డ ఆదిమానవుల రేఖా చిత్రాలు అరుదైనవని.. తిరుపతి పురావస్తు శాఖ సహాయ సంచాలకులు శివకుమార్​ తెలిపారు. ఇవి మధ్యప్రదేశ్​ రాష్ట్రంలోని భీమ్​ ఖేత్కాలో ఉన్న చిత్రాల మాదిరి ఉన్నాయన్నారు.

ప్రపంచంలోనే అత్యంత అరుదైన ఆదిమానవుల రేఖా చిత్రాలు ఒకే చోట భారీ సంఖ్యలో వుండడం సంతోషదాయకమన్నారు. ఈ రేఖా చిత్రాలు దాదాపు 10 వేల సంవత్సరాల నాటివని భావిస్తున్నారు.

ఈ ప్రదేశాన్ని తొలుత విశ్రాంత ఐఏఎస్​ అధికారి గోపాలకృష్ణ గుర్తించారు. దీన్ని రక్షిత ప్రదేశంగా ప్రకటించాలని ఆంధ్రప్రదేశ్​ పురావస్తు కమిషనర్​ శ్రీమతి వాణిమోహన్​ను కోరారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Nayanthara: మూర్ఖుడిని వివాహం చేసుకోవడం తప్పు.. నన్ను ఒంటరిగా వదిలేయండి.. నయనతార?

స్వార్థంతో తెలుగు ఫిలింఛాంబర్ ఎన్నికలకు అడ్డుకుంటున్నారు : నిర్మాతలు

Nitin: అల్లు అర్జున్ కంటే సీనియర్ నితిన్ కు పరాజయాల పరంపర

Rashmika: దీక్షిత్ శెట్టి గర్ల్ ఫ్రెండ్ రశ్మిక మందన్నపై సాంగ్ చిత్రీకరణ

అల్లు అర్జున్ స్థానంలో ఎన్టీఆర్ ను తీసుకున్న త్రివిక్రమ్ శ్రీనివాస్ ?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

Monsoon AC Safety: బయట వర్షం పడుతుంటే.. ఏసీ వాడటం సురక్షితమేనా?

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

పీరియడ్స్ సమయంలో స్త్రీలు చేయదగని వ్యాయామాలు, ఏంటవి?

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments