Webdunia - Bharat's app for daily news and videos

Install App

కడపలో 10 వేల ఏళ్ల నాటి ఆదిమానవుల చిత్రాలు

Webdunia
గురువారం, 19 డిశెంబరు 2019 (06:01 IST)
ప్రపంచంలోనే అత్యంత అరుదైన ఆదిమానవుల రేఖా చిత్రాలను కడప జిల్లాలో గుర్తించారు. ఇవి దాదాపు పదివేల సంవత్సరాల క్రితం నాటివిగా భావిస్తున్నారు.

కడప జిల్లా చింతకుంటలో బయటపడ్డ ఆదిమానవుల రేఖా చిత్రాలు అరుదైనవని.. తిరుపతి పురావస్తు శాఖ సహాయ సంచాలకులు శివకుమార్​ తెలిపారు. ఇవి మధ్యప్రదేశ్​ రాష్ట్రంలోని భీమ్​ ఖేత్కాలో ఉన్న చిత్రాల మాదిరి ఉన్నాయన్నారు.

ప్రపంచంలోనే అత్యంత అరుదైన ఆదిమానవుల రేఖా చిత్రాలు ఒకే చోట భారీ సంఖ్యలో వుండడం సంతోషదాయకమన్నారు. ఈ రేఖా చిత్రాలు దాదాపు 10 వేల సంవత్సరాల నాటివని భావిస్తున్నారు.

ఈ ప్రదేశాన్ని తొలుత విశ్రాంత ఐఏఎస్​ అధికారి గోపాలకృష్ణ గుర్తించారు. దీన్ని రక్షిత ప్రదేశంగా ప్రకటించాలని ఆంధ్రప్రదేశ్​ పురావస్తు కమిషనర్​ శ్రీమతి వాణిమోహన్​ను కోరారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sharwanand: తమన్నా ని హీరోయిన్ అని పిలవడం ఇష్టం లేదు : శర్వానంద్

Maheshbabu: వెకేషన్ నుంచి తిరిగి హైదరాబాద్ వచ్చిన మహేష్ బాబు

ఎంతో మందితో కలిసి పని చేసినా.. కొంతమందితోనే ప్రత్యేక అనుబంధం : తమన్నా

Nani: వైలెన్స్ సినిమాలున్న దేశాల్లో క్రైమ్ రేట్ తక్కువ, కానీ ఇక్కడ మన బుద్ధి సరిగ్గా లేదు : నాని

Dhanush: శేఖర్ కమ్ముల కుబేర లో ధనుష్ మాస్ సాంగ్ డేట్ ప్రకటన

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మహిళలకు మేలు చేసే ఉస్తికాయలు.. ఆ సమస్యలు మటాష్

డ్రాగన్ ఫ్రూట్ తినడం వల్ల ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

మెనోపాజ్ మహిళలకు మేలు చేసే శతావరి

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

తర్వాతి కథనం
Show comments